Devotional
-
#Devotional
మకర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!
ఈ ఏడాది మకర సంక్రాంతి జనవరి 14, బుధవారం నాడు వచ్చింది. సూర్య సంక్రమణ సమయం మధ్యాహ్నం 3:06 గంటలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తారు.
Date : 08-01-2026 - 11:29 IST -
#Andhra Pradesh
కాణిపాకం ఆలయంలో వినాయకుడి లడ్డూ ప్రసాదం తయారీలో మార్పులు
Sri Kanipakam Varasiddhi Vinayaka Laddu కాణిపాకం వరసిద్ధి వినాయకుడి లడ్డూ ప్రసాదంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లడ్డూ నాణ్యత, రుచి పెంచాలని ఆలయ నిర్వాహకులు నిర్ణించారు. అందులో భాగంగా రుచికరమైన, నాణ్యమైన లడ్డూల తయారీకి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుంచి నిపుణులను పిలిపించి.. ప్రయోగాత్మకంగా కొత్త లడ్డూల తయారీ చేపట్టారు. ఈ ప్రయోగం విజయవంతం అయిందని ఆలయ పాలకమండలి సభ్యులు చెబుతున్నారు. ఈ మార్పులతో […]
Date : 06-01-2026 - 12:59 IST -
#Devotional
రేపు సంకష్టహర చతుర్థి..ఇలా పూజిస్తే విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి!
Sankashti Chaturthi మనకు ఎంత కష్టం వచ్చినా.. జీవితంలో ఏ పని తలపెట్టినా ఆటంకాలు ఎదురవుతున్నా సంకటహర చతుర్థి లేదా సంకష్టి చతుర్థి రోజున విఘ్నాలు తొలగించే వినాయకుడిని నిండు మనసుతో పూజిస్తే అన్నీ సంకటాలు, విఘ్నాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. ప్రతి నెల కృష్ణ పక్షం చతుర్థి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజున సంకటహర చతుర్థి జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో సంకటహర చతుర్థి జనవరి 2026 తేదీ, విశిష్టత, పూజా విధానం గురించి […]
Date : 05-01-2026 - 10:37 IST -
#Devotional
నవగ్రహ ప్రదక్షిణ ఎలా చేయాలి?..ఏయే శ్లోకాలు పఠించాలి?
సూర్యుడు సమస్త గ్రహాలకు అధిపతిగా భావించబడటంతో, ఆయనకు నమస్కరించడం ద్వారా శక్తి, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని విశ్వాసం.
Date : 04-01-2026 - 4:30 IST -
#Devotional
కాసుల వర్షం.. కొత్త ఏడాది కానుకగా రూ. 23.29 కోట్ల విరాళాలు!
ఈ విరాళాలను సాయిబాబా ఆసుపత్రి, సాయినాథ్ ఆసుపత్రి నిర్వహణకు ప్రసాదాలయంలో ఉచిత భోజన వసతికి, విద్యా సంస్థల నిర్వహణకు, భక్తుల సౌకర్యార్థం చేపట్టే వివిధ సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని సిఈఓ గాడిల్కర్ తెలిపారు.
Date : 03-01-2026 - 10:14 IST -
#Devotional
దివ్య క్షేత్రం కుంభకోణం..తప్పక చూడాల్సిన అద్బుత దేవాలయాలు
అనేక ఆలయాల సమాహారంగా విరాజిల్లే ఈ పవిత్ర క్షేత్రం తమిళనాడులోని కుంభకోణం పట్టణంలో ఉంది. ఇక్కడ స్వామివారు శారంగపాణి స్వామిగా, అమ్మవారు కోమలవల్లి తాయారుగా భక్తుల పూజాభిషేకాలు అందుకుంటున్నారు.
Date : 03-01-2026 - 4:30 IST -
#Andhra Pradesh
అరుదైన రికార్డ్ సాధించిన కాణిపాకం దేవస్థానం.. ఆలయానికి ఐఎస్ఓ సర్టిఫికెట్
Sri Kanipakam Varasiddhi Vinayaka Temple : చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయానికి ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించింది. భక్తులకు అందిస్తున్న సేవలు, ఆలయ నిర్వహణ, పరిశుభ్రత వంటి అంశాలను పరిశీలించి హైదరాబాద్కు చెందిన హైమ్ సంస్థ ఈ గుర్తింపును అందించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా కాణిపాకం ఆలయానికి క్యూ త్రీస్టార్ రేటింగ్ దక్కింది. ఇది ఆలయ అధికారులు, సిబ్బంది కృషికి దక్కిన గౌరవం అంటున్నారు. చిత్తూరు జిల్లాలోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి […]
Date : 01-01-2026 - 12:54 IST -
#Devotional
కొత్త సంవత్సరం లో ఇలా భక్తి శ్లోకాలతో స్వాగతం చెప్పేయండి!
Happy New Year Wishes 2026 : నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. New Year 2026 సెలబ్రేషన్స్ కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొత్త కొత్త ఆశలు, ఆనందాలతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు సరికొత్తగా శుభాకాంక్షలు చెప్పేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భక్తి శ్లోకాలతో వెరైటీగా శుభాకాంక్షలు చెబితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.. సంవత్సరానికి సెండాఫ్ ఇచ్చేసి.. 2026 నూతన సంవత్సరానికికి […]
Date : 31-12-2025 - 4:35 IST -
#Devotional
రేపే ఏకాదశి.. ఇలా చేయకుంటే పూజ చేసిన వృథానే!!
ఒకరోజు దుఃఖంతో నిండిన మనసుతో రాజు తన రాజ్యాన్ని విడిచి అడవికి వెళ్ళిపోయాడు. అక్కడ కొంతమంది మునులు అతనికి తారసపడ్డారు. రాజు తన బాధను ఆ మహర్షులకు వివరించాడు.
Date : 29-12-2025 - 8:55 IST -
#Devotional
అనంత విశ్వానికి మూలమైన అమ్మవారి (dasa mahavidya) దశ మహా విద్యలు ఇవే!
మనం అమ్మవారిని ఎన్నో రూపాల్లో పూజిస్తూ ఉంటాం. అందులో ముఖ్యమైనవి త్రిదేవీలు, నవదుర్గలు. కానీ వీటన్నింటికైన శక్తివంతమైన దశమహావిద్యలు గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఇవి అమ్మవారి యొక్క తాంత్రిక స్వరూపాలు. ఇందులో అత్యంత ఉగ్ర రూపమైన కాళికా దేవి నుంచి అత్యంత సౌమ్యమైన త్రిపుర సుందరి వరకు ఉన్నారు. ఈ దశమహావిద్యలను తాంత్రిక రూపాల్లో పూజిస్తారు. తనువుతో చేసే సాధన విధానాన్నే తంత్ర పద్ధతి అంటారు. ఆ పూజలనే తాంత్రిక పూజలు అంటారు. ఆదిపరాశక్తికి […]
Date : 26-12-2025 - 4:30 IST -
#Devotional
వెన్నతో కృష్ణుడిని చేసి వశిష్ఠుడు ఆరాధించిన దివ్య మహిమగల క్షేత్రం.. ‘కృష్ణారణ్య క్షేత్రం’
కృష్ణుడిని ఎంతో మంది మహర్షులు ఆరాధించారు .. ఆ స్వామి సేవలో తరించారు. తన నామస్మరణలో .. తన కీర్తనల్లో తేలియాడే మహర్షులను స్వామి అనుగ్రహిస్తూ వచ్చాడు. అలా శ్రీకృష్ణుడు .. వశిష్ఠ మహర్షికి ప్రత్యక్షమైన క్షేత్రంగా ‘తిరుక్కణ్ణం గుడి’ కనిపిస్తుంది. ఈ క్షేత్రాన్నే ‘కృష్ణారణ్య క్షేత్రం’ అని కూడా పిలుస్తుంటారు. తమిళనాడు .. నాగపట్నం సమీపంలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. 108 దివ్య తిరుపతులలో ఒకటిగా ఈ క్షేత్రం అలరారుతోంది. ఇక్కడ వశిష్ఠమహర్షి వెన్నతో శ్రీకృష్ణుడి […]
Date : 24-12-2025 - 4:15 IST -
#Devotional
ఒకరిచ్చిన తాంబూలం మళ్ళీ ఇంకొకరికి ఇవ్వవచ్చా దోషము ఉంటుందా !
ఈ కాలం లో నోములు … వ్రతాలు ఎక్కువగా జరుగుతూ వుంటాయి. ఇరుగుపొరుగు ముత్తయిదువులంతా కలిసి ఒకరినొకరు ఆహ్వానించుకుంటూ నోములు … వ్రతాలు చేస్తుంటారు. అందువలన ఈ మాసంలో ప్రతి ఒక్క ఇల్లు ముత్తయిదువులతో కళకళలాడుతుంటుంది. ఇక నోముగానీ … వ్రతంగాని పూర్తయిన తరువాత పేరంటాలుగా వచ్చిన ముత్తయిదువులకు రెండు అరటి పండ్లను .. రెండు వక్కలను … రెండు తమలపాకుల్లో పెట్టి తాంబూలంగా ఇస్తుంటారు. కొందరు అరటిపండ్ల స్థానంలో కమలాకాయలను పెట్టి ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో […]
Date : 23-12-2025 - 5:00 IST -
#Devotional
లలితా దేవి అనుగ్రహం అందరికీ లభిస్తుందా.. అమ్మ మన దగ్గరకు రావాలంటే ఏం చేయాలి?
లలిత అమ్మవారు అందరి దగ్గరికి రాదు లేదా అందరూ ఆమెను పూజించలేరు అని ఎందుకు అంటారంటే పూర్వజన్మ సుకృతం: శాస్త్రాల ప్రకారం, “జన్మాంతర సహస్రేషు కృతపుణ్యైక లభ్యతే” – అంటే వేల జన్మల పుణ్యం ఉంటే తప్ప లలితా దేవి నామం నోటికి రాదు, ఆమె పూజ చేసే భాగ్యం కలగదు. అందుకే లలితా సహస్రనామ పారాయణ చేసేవారిని చాలా పుణ్యాత్ములుగా భావిస్తారు. అమ్మవారి పిలుపు : మనం అమ్మవారిని ఎంచుకోవడం కాదు, అమ్మవారే మనల్ని ఎంచుకుంటుంది […]
Date : 23-12-2025 - 4:00 IST -
#Devotional
ఈ విశ్వంలో అసలైన సౌందర్యం…నిజమైన వైభవం అంటే అది వేంకటేశ్వరస్వామి వారిదే ..
Sri Kalyana Venkateswara Swamy Temple : అనంతమైన ఈ విశ్వంలో అసలైన సౌందర్యం … నిజమైన వైభవం అంటే అది వేంకటేశ్వర స్వామిదే. ఆయన వెలసిన ప్రతి క్షేత్రం మోక్షాన్ని ప్రసాదించేదిగా కనిపిస్తుంది … ఆ క్షేత్రంలో అడుగుపెట్టినంతనే జీవితం సార్ధకమైనట్టుగా అనిపిస్తుంది. అలా ఆ కొండంత దేవుడు కొలువుదీరిన క్షేత్రం కృష్ణా జిల్లా ‘మంటాడ’లో దర్శనమిస్తుంది. ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీదేవి – భూదేవి సమేతంగా కొలువైకనిపిస్తాడు. గర్భాలయంలో నిలువెత్తు విగ్రహాలు సుందరంగా … […]
Date : 20-12-2025 - 5:00 IST -
#Devotional
ధనుర్మాసం లో గోదాదేవి ఆలపించిన 30 తిరుప్పావై పాశురాలు ఇవే!
Dhanurmasam : శ్రావణ మాసం లక్ష్మీదేవి అమ్మవారికి.. కార్తీక మాసం శివకేశవులకు.. అలాగే ధనుర్మాసం.. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి. అంతే కాకుండా దక్షిణాయణ పుణ్య కాలానికి చివర, ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభానికి మధ్య ఉండే ఈ ధనుర్మాసంలో మహాలక్ష్మీదేవిని, శ్రీమహావిష్ణువును పూజిస్తారు. ముఖ్యంగా గోదాదేవి పాశురాలు చదువుతారు. ధనుర్మాసం వ్రతం ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో గోదాదేవి రచించిన 30 పాశురాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. గోదాదేవిగా జన్మించిన ఆండాళ్ అమ్మవారు భగవంతుడినే భర్తగా […]
Date : 20-12-2025 - 4:15 IST