Development Works
-
#Andhra Pradesh
Pawan Kalyan : అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు : పవన్ కల్యాణ్
శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా పార్టీతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు వ్యవసాయ పనిముట్లు, మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. పిఠాపురంలో 100 పడకల ఆస్పత్రికి పునాదిరాయి వేశారు.
Date : 25-04-2025 - 5:29 IST -
#Speed News
Deputy CM Bhatti: దేవాలయ అభివృద్ధి పనులను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి
మూడు కోట్ల 20 లక్షల రూపాయలతో అభిషేక మండపం, కళ్యాణ మండపం, వేదిక, కాటేజీలు, టాయిలెట్స్ నిర్మాణ పనులను పరిశీలించారు.
Date : 02-02-2025 - 6:17 IST -
#Andhra Pradesh
Capital : అప్పటిలోగా అమరావతి నిర్మాణం పూర్తి : మంత్రి నారాయణ
ఇప్పటివరకు 40 పనులకు టెండర్లు పిలిచాం. ఈ నెలాఖరులోగా అన్నీ ఖరారు చేసి, మూడేళ్లలో రాజధాని నిర్మిస్తాం అని చెప్పారు. న్యాయపరమైన ఇబ్బందులతో పనులు ప్రారంభం ఆలస్యమైందన్నారు.
Date : 24-01-2025 - 2:57 IST -
#Andhra Pradesh
Amaravathi : అమరావతిలో రూ.11,467 కోట్లతో అభివృద్ధి పనులు
Amaravathi : CRDA అథారిటీ సమావేశంలో రూ.11,467 కోట్ల వ్యయంతో ఈ పనులను చేపట్టాలని నిర్ణయించారు
Date : 08-01-2025 - 2:35 IST -
#Devotional
Medaram Jathara : మినీ మేడారం జాతర పనుల పై మంత్రి సీతక్క సమీక్ష
రానున్న మినీ మేడారం జాతరను పురస్కరించుకొని మంగళవారం సాయంకాలం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Date : 07-01-2025 - 6:43 IST -
#Telangana
Raghunandan Rao : మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులపై సీఎం స్పందించాలి: రఘునందన్
Raghunandan Rao : తెలంగాణలోని ప్రతి గ్రామంలో గత ఐదేళ్లలో సర్పంచులు రూ. 5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు అభివృద్ధి పనులు చేశారు. కొంత ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చాయి. మరికొంత గ్రామ సర్పంచులు కలిపి అభివృద్ధి పనులు పూర్తి చేశారు.
Date : 04-11-2024 - 5:18 IST -
#India
100 Days of Modi: మోడీ మొదటి 100 రోజుల్లో తీసుకున్న కీలక నిర్ణయాలు
100 Days of Modi: మోదీ ప్రభుత్వం మూడోసారి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో ఎన్డీయే ప్రభుత్వం పాలసీ ఫ్రంట్, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వ్యవసాయ రంగం మరియు క్లీన్ ఎనర్జీ వంటి అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. నిర్ణయాల మొత్తం జాబితా చూద్దాం
Date : 16-09-2024 - 10:55 IST -
#Andhra Pradesh
Nara Lokesh: ఏపీలో మంత్రి లోకేష్ మార్క్ కార్యాచరణ
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తన నియోజకవర్గం మంగళగిరిలో ప్రజా దర్బార్ను ప్రారంభించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు నారా లోకేష్. రోజూ ప్రజలతో మమేకమవుతున్నాడు. ఈ క్రమంలో ఆయన విద్యాశాఖపై ఫోకస్ పెట్టారు.
Date : 19-06-2024 - 10:40 IST -
#Speed News
Hyderabad: ఓల్డ్ సిటీలో 3 కోట్ల అభివృద్ధి పనులకు ఒవైసీ శంకుస్థాపన
హైదరాబాద్లో రూ.3 కోట్ల విలువైన పనులకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శంకుస్థాపన చేశారు. శనివారం యాకుత్పురా అసెంబ్లీ నియోజకవర్గంలోఆయన 3 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
Date : 09-03-2024 - 7:00 IST