Democracy
-
#India
Rahul Gandhi: భారత్లో ఇప్పుడు ప్రజాస్వామ్యం లేదు : రాహుల్ గాంధీ
Rahul Gandhi: తమ బ్యాంక్ అకౌంట్ల(Bank accounts)ను అన్నింటినీ ఫ్రీజ్(Freeze) చేశారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. ఎన్నికల(Elections) కోసం తమ ప్రచారాన్ని(campaign) నిర్వహించలేకపోతున్నట్లు ఆయన చెప్పారు. ఈరోజు ఢిల్లీ(Delhi)లో మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ మద్దతుదారులు, అభ్యర్థలకు సపోర్టు ఇవ్వలేకపోతున్నట్లు తెలిపారు. తమ నేతలు పర్యటనలు చేపట్టలేకపోతున్నట్లు చెప్పారు. ఎన్నికల వేళ తమ పార్టీ యాడ్స్ను ఇవ్వలేకపోతున్నట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల ప్రచారానికి రెండు నెలల ముందే తమ పార్టీని […]
Date : 21-03-2024 - 1:57 IST -
#India
Security Breach in Lok Sabha: పార్లమెంటరీ భద్రత లోపంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఫైర్
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో భారీ భద్రతను సైతం లెక్కచేయకుండా ఇద్దరు వ్యక్తులు లోక్ సభలోకి ప్రవేశించి కలకలం రేపారు. ఇద్దరు ఆగంతకులు లోక్సభలోకి దూకి బాష్పవాయువు ప్రయోగించారు.
Date : 13-12-2023 - 7:00 IST -
#Speed News
Commodity Democracy : అంగడి సరుకైన ప్రజాస్వామ్యం
అంతా ఓకే. కానీ ఈ ఎన్నికల్లో డబ్బు పోషించిన పాత్రను చూస్తే ప్రజాస్వామ్యానికి (Democracy) ఏం జబ్బు చేసిందో మనకు తేటతెల్లమవుతుంది.
Date : 05-12-2023 - 11:18 IST -
#Speed News
Tamil Nadu: మరోసారి బీజేపీ వస్తే ప్రజాస్వామ్యం అంతమే
కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలంటే ప్రజాస్వామ్యాన్ని, సామాజిక న్యాయాన్ని, రాజ్యాంగాన్ని ఎవరూ కాపాడలేరని చెప్పారు డీఎంకే అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్
Date : 27-07-2023 - 11:25 IST -
#India
PM Modi: ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిగా నిలిచింది: ప్రధాని మోడీ
ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరి భావ వ్యక్తీకరణకు, సంస్కృతికి తగిన ప్రాధాన్యత ఉంటుందని… అటువంటి విలువలను అనాధిగా కొసాగిస్తూ.. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లిగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్రమోది అన్నారు. అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చారిత్రాత్మక ప్రసంగం చేశారు. అమెరికా దేశంలో ప్రజాస్వామ్యం అతి పురాతనమైనది కాగా.. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని.. ఈ రెండు దేశాల భాగస్వామ్యం ప్రజాస్వామ్య భవిష్యత్తుకు శుభ సూచకమన్నారు. భారత్ లో రెండు వందల ఐదువేల రాజకీయ పార్టీలుండగా… ఇరవై […]
Date : 23-06-2023 - 11:59 IST -
#World
UNHRC : ప్రజాస్వామ్యం, మానవ హక్కులపై ప్రపంచం పాకిస్తాన్ నుండి నేర్చుకోవలసిన అవసరం లేదు..!!
మైనార్టీలను వేధిస్తున్న పాకిస్థాన్ ను దూషిస్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశం నుంచి ప్రజాస్వామం, మానవ హక్కుల గురించి ప్రపంచం నేర్చుకోవల్సిన అవసరసం లేదని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి భారత్ కు తెలిపింది.
Date : 29-09-2022 - 7:10 IST -
#India
PM Modi: మేం వచ్చాకే ప్రజాస్వామ్యం బలోపేతమైంది : మోడీ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జపాన్ వేదికగానూ పలు వ్యాఖ్యలు చేశారు.
Date : 23-05-2022 - 9:51 IST