Delhi Tour
-
#Andhra Pradesh
Chandrababu: రేపు ఢిల్లీకి చంద్రబాబు, పొత్తులపై బీజేపీ నేతలతో భేటీ
Chandrababu: ఒకవైపు అసెంబ్లీ, మరోవైపు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ జనాల్లోకి వెళ్తుండటంతో ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుల విషయమై వరుస భేటీలు నిర్వహించారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి వెళ్లుతున్నారు. బీజేపీ నాయకులతో ఆయన సమావేశం కానున్నారు. అమిత్ షాతో […]
Published Date - 05:42 PM, Tue - 6 February 24 -
#Telangana
CM Revanth: తెలంగాణకు నూతన పారిశ్రామిక కారిడార్స్ ప్లీజ్, పీయూష్ కు రేవంత్ విజ్ఞప్తి
CM Revanth: హైదరాబాద్-విజయవాడ వయా మిర్యాలగూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్-నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్కు కేంద్ర ప్రభుత్వం తుది అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రం తుది అనుమతులు మంజూరు చేస్తే రాష్ట్రానికి రూ.2,300 కోట్లు విడుదలవుతాయన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి విక్రమార్క ఆయన కార్యాలయంలో ఈరోజు […]
Published Date - 09:00 PM, Sat - 13 January 24 -
#Telangana
CM Revanth Delhi Tour: తెలంగాణకు సహకరించండి: మోడితో రేవంత్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. ఈ సమావేశంలో పెండింగ్ ప్రాజెక్టులపై
Published Date - 07:12 PM, Tue - 26 December 23 -
#Telangana
CM Revanth Delhi Tour: ప్రధాని మోడీతో సీఎం రేవంత్ భేటీ
ముఖ్యమంత్రి తన పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలవనున్నారు.తెలంగాణకు రావాల్సిన నిధులతో పాటు వివిధ అంశాలపై చర్చించేందుకు సీఎం రేవంత్ ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఇందుకోసం ఆయన ప్రధాని అపాయింట్ మెంట్ కోరారు.
Published Date - 04:54 PM, Tue - 19 December 23 -
#Andhra Pradesh
Lokesh Delhi Tour : ఢిల్లీ బయల్దేరిన నారా లోకేష్.. ఏపీ పరిస్థితులపై జాతీయ మీడియాకు ప్రజెంటేషన్
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తరువాత ఏపీలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు పొత్తు విషయంపై
Published Date - 08:48 PM, Thu - 14 September 23 -
#Trending
TCongress: టీకాంగ్రెస్ లో టికెట్ల లొల్లి, ఢిల్లీ చుట్టు చక్కర్లు కొడుతున్న నేతలు
పార్టీ అధిష్టానం దృష్టిలో పడేందుకు కాంగ్రెస్ అభ్యర్థులు న్యూఢిల్లీ, హైదరాబాద్లలో పర్యటనలు చేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది.
Published Date - 12:56 PM, Wed - 30 August 23 -
#Speed News
Bandi Sanjay: మోడీతో బండి భేటీ, ఆ తర్వాత బాధ్యతల స్వీకరణ
బండి సంజయ్ కుమార్ ఆగస్టు 4న న్యూఢిల్లీలో తన కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.
Published Date - 12:36 PM, Thu - 3 August 23 -
#Andhra Pradesh
Pawan Delhi Tour: ఢిల్లీలో పవన్ బ్రేక్ఫాస్ట్ రాజకీయాలు
పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. బీజేపీ మిత్రపక్ష సమావేశంలో భాగంగా పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం పంపింది.
Published Date - 10:05 PM, Wed - 19 July 23 -
#Telangana
Telangana Congress: ఆట మొదలైంది !
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ బలంగా తయారైంది. భారీగా చేరికలు జరుగుతున్నాయి.
Published Date - 08:57 AM, Mon - 26 June 23 -
#Telangana
Delhi Deals : తెలంగాణలో డ్రగ్స్ కేసు, ఢిల్లీలో మంత్రి కేటీఆర్!
తెలంగాణ డ్రగ్స్ వ్యవహారం ఢిల్లీ బీజేపీ (Delhi Deals)వరకు వెళ్లింది .సెలబ్రిటీలు,కొందరు నాయకులు ఈ కేసులోఉన్నట్టు బయటకు వస్తోంది.
Published Date - 01:05 PM, Sat - 24 June 23 -
#Telangana
Election Fixing : `షా` తో మంత్రి కేటీఆర్ మిలాఖత్, పొలిటికల్ స్కెచ్
మంత్రి కేటీఆర్ ఢిలీ(Election Fixing )వెళ్లారు .మూడు రోజుల పాటు అక్కడే ఉంటారు. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అవుతారు.
Published Date - 04:35 PM, Fri - 23 June 23 -
#Andhra Pradesh
Babu Delhi Tour: ఢిల్లీకి చంద్రబాబు, మోదీ, అమిత్ షాలతో కీలక భేటీ?
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు.
Published Date - 11:42 AM, Sat - 3 June 23 -
#Andhra Pradesh
Jagan Delhi : ప్రత్యేక విమానంలో జగన్ ఢిల్లీకి..ఇక అవినాష్ సేఫ్ ?
హ్యాష్ ట్యాగ్` రాసిందే నిజమైంది. (Jagan Delhi)వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ 26వ తేదీ వరకు ఉండదని వారం క్రితమే చెప్పింది.
Published Date - 03:43 PM, Fri - 26 May 23 -
#India
Prashant Kishor: నితీష్ పరిస్థితి చంద్రబాబుల మారబోతుంది: పీకే
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని మంగళవారం పాట్నాకు చేరుకున్నారు. విపక్ష పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే కార్యక్రమంలో
Published Date - 08:09 PM, Tue - 23 May 23 -
#Andhra Pradesh
Jagan Delhi : ఢిల్లీ అపాయిట్మెంట్ నో, తాడేపల్లి వైపు సీబీఐ?
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈనెల 26న ఢిల్లీ (Jagan Delhi) వెళ్లనున్నారు. ఈనెల 27న అక్కడ జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతారు.
Published Date - 02:38 PM, Thu - 18 May 23