Delhi-NCR Airport Terminal 1 Roof Collapse
-
#India
Delhi Airport : ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఘటనలో మృతులకు రూ.20 లక్షల పరిహారం – మంత్రి రామ్మోహన్
మృతులకు రూ.20 లక్షలు, క్షతగాత్రులకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరాపు తెలిపారు
Published Date - 12:09 PM, Fri - 28 June 24