Delhi Liquor Case Latest News
-
#India
Delhi Liquor Case : చట్టపరంగా మంచోళ్ళు.. మరి ప్రజల దృష్టిలో ?
దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ మద్యం విధానం కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితతో పాటు మొత్తం 23 మంది నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది
Date : 28-02-2026 - 6:00 IST