Dausa Collectorate
-
#Speed News
Rajasthan Accident: రైల్వే వంతెనపై నుంచి రైల్వే ట్రాక్పై పడిన బస్సు..నలుగురు మృతి
రాజస్థాన్లోని దౌసాలో ఘోర ప్రమాదం జరిగింది. దౌసా కలెక్టరేట్ సర్కిల్ సమీపంలోని రైల్వే కల్వర్టుపై బస్సు అదుపు తప్పి కింద ఉన్న రైల్వే ట్రాక్పై పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
Date : 06-11-2023 - 7:35 IST