Darsi
-
#Andhra Pradesh
Chandrababu : రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగంలో నిలకడలేని పరిస్థితులపై ప్రత్యక్షంగా విన్న ముఖ్యమంత్రి వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుందని సీఎం తెలిపారు.
Published Date - 01:10 PM, Sat - 2 August 25 -
#Andhra Pradesh
Chandrababu : అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనున్నసీఎం ..రైతులతో ముఖాముఖి, కార్యకర్తలతో సమీక్ష
ఉదయం 10.50కు “అన్నదాత సుఖీభవ” కార్యక్రమ వేదిక వద్దకు చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన రైతుల బృందంతో ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా మాట్లాడతారు. వారి సమస్యలు, సూచనలు స్వయంగా విని, ప్రభుత్వం చేపడుతున్న నూతన కార్యక్రమాలపై వారికి అవగాహన కల్పిస్తారు. ఈ ముఖాముఖి అనంతరం చంద్రబాబు జిల్లా స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
Published Date - 10:24 AM, Sat - 2 August 25 -
#Andhra Pradesh
AP: అన్నదాత సుఖీభవ’ అమలుపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
ఆగస్ట్ 2న రాష్ట్రం అంతటా “అన్నదాత సుఖీభవ” పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం పూర్తిగా సిద్ధమైంది. అదే రోజు కేంద్రం కూడా పీఎం కిసాన్ పథకం కింద నిధులను విడుదల చేయనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు వచ్చే రూ.6వేలు సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో రూ.14వేలు జతచేసి, మొత్తం రూ.20వేలు వార్షికంగా రైతులకు అందించనున్నది.
Published Date - 06:32 PM, Thu - 31 July 25 -
#Andhra Pradesh
Railway Station : రైలొచ్చింది… కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటుపై అక్కడివారి ఆనందం..
Railway Station : ప్రకాశం జిల్లాలో కొత్త రైల్వే స్టేషన్ను ఏర్పాటుచేసి, ఈ ప్రాంత ప్రజల కల నెరవేరింది. అదేవిధంగా, దర్శి ప్రాంతంలో కూడా కొత్తగా రైల్వే స్టేషన్ను ఏర్పాటు చేయడంపై ప్రయాణికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీని పై ట్రయల్ రన్ కూడా నిర్వహించారు, , రైల్వే అధికారులు, సిబ్బంది ఈ సందర్భంగా దర్శి స్టేషన్కు చేరుకున్నారు.
Published Date - 10:39 AM, Fri - 3 January 25 -
#Andhra Pradesh
Yuvagalam : యువగళం పాదయాత్ర లో నారా లోకేష్ కు తప్పిన ప్రమాదం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం యాత్రకు భారీగా జనం తరలివస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో
Published Date - 08:46 AM, Tue - 1 August 23 -
#Speed News
Andhra Prdesh : ప్రకాశం జిల్లా బస్సు ప్రమాదం పై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్బ్రాంతి
ప్రకాశం జిల్లా దర్శి వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 7 గురు మృతిచెందడపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర
Published Date - 09:19 AM, Tue - 11 July 23 -
#Andhra Pradesh
Darsi YSRCP : దర్శి వైసీపీలో మద్దిశెట్టికి “దరువులు”
దర్శి ఈ నియోజకవర్గం రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైనది. 2019 ఎన్నికల్లో వైసీపీ...
Published Date - 01:27 PM, Wed - 7 September 22