Covid19
-
#Covid
Covid19: కరోనా ఖేల్ ఖతమ్ అంటున్న లాన్సెట్ మెడికల్ జర్నల్
ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలపై కరోనా వైరస్ పంజా విసిరిన సంగతి తెలిసిందే. కోవిడ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా జనజీవనం ఒక్కసారిగా స్థంబించిపోయింది. థర్డ్ వేవ్లో కరోనా తీవ్రత తగ్గినా, ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్స్లో ఏ మాత్రం కనికరం చూపించని కరోనా ఎన్నో ప్రాణాలను బలితీసుకుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ తీవ్రత కాస్త తగ్గినా, కరోనా పేరు చెప్పగానే యావత్ ప్రజానీకం భయంతో ఉలిక్కిపడుతున్నారు. అయితే కరోనాతో ఉక్కిరి బిక్కిరవుతున్న ప్రపంచ దేశాలకు లాన్సెట్ […]
Date : 15-02-2022 - 2:13 IST -
#Speed News
Corona Update: రికార్డు స్థాయిలో భారీగా తగ్గని కరోనా కేసులు
భారత్లో కరోనా కేసులు రికార్డు స్థాయిలో భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 27,409 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, కరోనా కారణంగా 347 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో ఇప్పటి వరకు 4,26,65,534 మందికి కరోనా సోకగా, 4,17,60,458 మంది కరోనా నుండి కోలుకున్నారు. దేశంలో కరోనా కారణంగా ఇప్పటి వరకు 5,09,358 మంది బలయ్యారు. ప్రస్తుతం దేశంలో 4,23,127 కరోనా కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక కరోనా పాజిటివిటీ […]
Date : 15-02-2022 - 11:23 IST -
#Covid
India Covid-19 Updates: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఇండియాలో కరోనావైరస్ కేసులు క్రమ క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 34,113 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో రోజువారి కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. కరోనా నుంచి నిన్న 91,930 మంది కోలుకోగా, కరోనా కారణంగా 346 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఇప్పటి వరకు భారత్లో 4,26,65,534 మంది కరోనా బారిన పడగా, 4,16,77,641 మంది కరోనా నుండి కోలుకున్నారు. దేశంలో […]
Date : 14-02-2022 - 11:22 IST -
#Covid
Corona Update: భారీగా తగ్గిన కరోనా కేసులు.. ఆగని మరణాలు..!
భారత్లో కరోనా కేసులు మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 50,407 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, అయితే కరోనా కారణంగా 804 మంది మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్న, మరణాలు సంఖ్య మాత్రం ఆందోళణ కల్గిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా సోకి 5,07,981 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటి వరకు ఇడియాలో 6,10,443 మంది […]
Date : 12-02-2022 - 12:29 IST -
#Covid
Corona Update : భారత్లో కరోనా.. గ్రేట్ రిలీఫ్
ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకీ తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమలో గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 58,077 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింద. ఇక కరోనా కారణంగా గత ఒక్కరోజులో 657 మంది ప్రాణాలు కోల్పోగా, నిన్న ఒక్కరోజే 1,50,407 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకు భారత్లో 6,97,802 మంది కరోనా నుండి కోలుకున్నారని, దీంతో ప్రస్తుతం దేశంలో 6,97,802 కరోనా పాజిటివ్ కేసులు […]
Date : 11-02-2022 - 12:14 IST -
#Covid
Corona virus: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
ప్రపంచ వ్యాప్తంగా పంజా విసిరిన కరోనా మహమ్మారి క్రమంగా శాంతిస్తోంది. ఇండియాలో కూడా కరోనా జోరు రోజు రోజుకీ తగ్గుతూ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 67,084 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా గడచిన 24 గంటల్లో 1,241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటికు భారత్లో 4,24,78,060 మంది కరోనా బారిన పడగా, 4,11,80,751 మంది […]
Date : 10-02-2022 - 11:54 IST -
#Covid
Corona: భయంకర కరోనా వైరస్ అలెర్ట్
థర్డ్ వేవ్ ముగిసింది..ఇక వర్క్ ఫ్రం హోం తీసివేయండని తెలంగాణ ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు స్టేట్ మెంట్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో వైరస్ వస్తోందని భయంకర నిజాన్ని చెప్పింది. ఓమిక్రాన్ రూపాంతరం రాబోతుందని హెచ్చరించింది. అంతేకాదు, ఈసారి వచ్చే మ్యుడేషన్ చాలా డేంజర్ అని స్పష్టం చేసింది. Omicron చివరి రూపాంతరం కాదు మరియు ఆందోళన యొక్క తదుపరి రూపాంతరం మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ […]
Date : 09-02-2022 - 3:20 IST -
#Covid
Corona Latest Update: ఇండియాలో మళ్ళీ పెరుతున్న కరోనా కేసులు..!
ఇండియాలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 71,365 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా 1,217 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రోజు రోజుకీ కరోనా మరణాలు పెరుగుతుండటం ఆందోళణ కల్గిస్తుంది. ఇక నిన్న 1,72,211 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 8,92,828 మంది కరోనా రోగులు వివిద ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక భారత్లో […]
Date : 09-02-2022 - 10:45 IST -
#Speed News
DPH Says: తెలంగాణలో మూడో వేవ్ ముగిసింది!
తెలంగాణలో మూడో వేవ్ (ఒమిక్రాన్) ముగిసిందా? రోజురోజుకూ కేసులు తగ్గిపోతున్నాయా? భారీగా పాజిటివిటీ రేటు పడిపోతుందా? అంటే అవుననే అంటున్నాయి వైద్యవర్గాలు.
Date : 08-02-2022 - 9:23 IST -
#Speed News
Corona Update: ఇండియాలో కరోనా.. చాలా రోజుల తర్వాత గుడ్ న్యూస్
భారత్లో ఫుల్ స్వింగ్లో ఉన్న కరోనా మూడో వేవ్ ఎట్టకేలకు తగ్గుముఖం పడుతోంది. ప్రతిరోజు దేశవ్యాప్తంగా రోజుకు లక్షకు పైగానే కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే గత 24గంటల్లో 11,56,363 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 83, 876 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక కరోనా కారణంగా 895 మంది ప్రాణాలు కోల్పోగా, 1,99, 054 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇక దాదాపు నెల […]
Date : 07-02-2022 - 11:59 IST -
#Speed News
NEETPG2022: నీట్ పీజీ పరీక్ష వాయిదా.. అసలు కారణం ఇదే..!
నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) పీజీ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. దాదాపు మరో ఎనిమిది వారాలు వాయిదా వేస్తూ, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. నిజానికి మార్చి 12న నీట్ పీజీ ఎగ్జామ్ జరగాల్సి ఉంది. అయితే ఒకవైపు కరోనా పరస్థితులు, మరోవైపు ఐదు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా కొన్ని కారణాల వల్ల ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపధ్యంలో, […]
Date : 04-02-2022 - 12:31 IST -
#Speed News
Singireddy: మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి కరోనా!
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం చూపుతూనే ఉంది. రోజురోజుకూ వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో బాధితుల సంఖ్య సైతం పెరిగిపోతోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. గురువారం జరిపిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడయింది. మూడు రోజులుగా మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. పలువురిని కలవడంతో మంత్రి కి కరోనా […]
Date : 27-01-2022 - 3:25 IST -
#Speed News
Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కు కరోనా పాజిటివ్!
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం చూపుతోనే ఉంది. తాజాగా టీంఇండియా మాజీ ప్లేయర్, ఎంపీ గౌతమ్ గంభీర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయమై మంగళవారం ఆయన మాట్లాడుతూ తనకు కోవిడ్ -19 పాజిటివ్ అని తేలిందని, కొద్దిపాటి వైరస్ లక్షణాలున్నాయని తెలిపారు. ‘‘లక్షణాలు కనిపించడంతో నేను టెస్టుకు వెళ్లా. ఇవాళ కొవిడ్ పాజిటివ్ గా రిపోర్ట్ వచ్చింది. నాతో కాంటాక్ట్ అయ్యిన ప్రతిఒక్కరూ టెస్టులు చేసుకోవాలని, హోంఐసోలేషన్ లోకి వెళ్లాలి’’ అంటూ ట్విట్టర్ […]
Date : 25-01-2022 - 2:50 IST -
#Speed News
Srisailam: నేటి నుంచి శ్రీశైలం దర్శనానికి ఆన్లైన్ టికెట్లు
కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో శ్రీశైలం మల్లన్న స్వామి దర్శనానికి పూర్తిస్థాయిలో ఆన్ లైన్ విధానం అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి (జనవరి25) అన్ని రకాల దర్శనం టికెట్లను ఆన్ లైన్ లోనే పొందేలా ఆలయాధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ క్రమంలో శ్రీశైలం దర్శనానికి వచ్చే భక్తులు ఉచిత దర్శనంతో పాటు రూ.150, రూ.300 దర్శనం టికెట్లు, ఆర్జిత సేవల టిక్కెట్లు కూడా ఆన్ లైన్ ద్వారానే పొందాల్సి ఉం టుంది. టికెట్ బుక్ […]
Date : 25-01-2022 - 11:30 IST -
#Speed News
Covid19: ఏపీలో కరోనా కొత్త కేసులు 14,502
ఏపీలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. గడిచిన 24 గంటల్లో 40 వేల శాంపిల్స్ పరీక్షించగా, కొత్తగా 14,502 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. మరో ఏడుగురు మృతి చెందడంతో మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,549కి చేరింది. ఒకరోజులో 4,800 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 93,305 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు ఏపీలో 21.95 లక్షలు కేసులు బయటపడగా, 20.87 వేల మంది వైరస్ను […]
Date : 24-01-2022 - 9:59 IST