Cost-effectiveness
-
#automobile
E Vehicles: ఈ -వెహికల్స్ పై గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు…!!
ఇండియాలో పెట్రోల్ వెహికల్స్ తో పోల్చుకుంటే...ఎలక్ట్రిక్ వాహనాల ధరలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎలక్ట్రిక్ వాహనాలు కొనడం అసాధ్యంగా మారుతుంది. రాబోయే రెండు సంవత్సరాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలకు పెట్రోలు వెహికల్స్ తో సమానంగా ఉంటాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పుకొచ్చారు.
Published Date - 03:59 PM, Fri - 1 April 22