Corona
-
#India
చైనాలో కరోనా విజృంభణ, 26 నగరాల్లో లాక్ డౌన్
చైనా దేశాన్ని కరోనా షేక్ చేస్తోంది. మొత్తం 26 నగరాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఒక రిపోర్ట్ ప్రకారం చైనాలోని 26 నగరాలకు చెందిన దాదాపు 21 కోట్ల మంది సంపూర్ణ లేదా పాక్షిక లాక్ డౌన్ లో ఉన్నారు.
Date : 03-05-2022 - 2:30 IST -
#South
Covid Cases:రోజువారీ కోవిడ్ కేసుల వివరాలు కేంద్రానికి పంపుతున్నాం – కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్
రోజువారీ కోవిడ్ డేటాను కేంద్రానికి సమర్పించడం లేదన్న ఆరోపణలు కేరళ ప్రభుత్వం ఖండించింది.
Date : 21-04-2022 - 9:15 IST -
#Covid
Covid 4th wave: కోవిడ్ తో కేరళలో 213 మంది మరణించారా..?
దేశంలో కోవిడ్ మళ్లీ పంజా విసురుతోంది. సోమవారం ఒక్కరోజే 2183కేసులు నమోదు కావడం..కరోనా తీవ్రతను తెలుపుతోంది.
Date : 19-04-2022 - 1:26 IST -
#South
Mitchell Marsh: ఢిల్లీ క్యాపిటల్స్ ని కలవరపెడుతున్న కరోనా
ఢిల్లీ క్యాపిటల్స్ని కరోనా మహామ్మారి కలవరపెడుతుంది.
Date : 18-04-2022 - 10:15 IST -
#Covid
Telangana Alert:నాలుగో వేవ్ ముప్పు.. తెలంగాణ అప్రమత్తం
దేశంలో కరోనా నాలుగో వేవ్ మొదలైందా ? అంటే.. గత 24 గంటల్లో దేశంలో చోటుచేసుకున్న కరోనా మరణాల సంఖ్యను చూస్తే ఔను అనే సమాధానమే లభిస్తుంది.
Date : 18-04-2022 - 12:52 IST -
#Covid
Covid: ఢిల్లీలో కరోనా ఫోర్త్ వేవ్ మొదలైందా?
కరోనాకు సమాధి కట్టేశాం.. ఇక దానితో భయం లేదు అని చాలామందిలో ఫీలింగ్ ఉంది.
Date : 16-04-2022 - 10:14 IST -
#Speed News
Corona: నోయిడాలోని పాఠశాలలో కరోనా కలకలం.. స్కూల్ మూసివేత
నోయిడాలోని ఖైతాన్ పబ్లిక్ స్కూల్ లో కరోనా కలకలం రేపింది. స్కూల్ లోని 13 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది.
Date : 12-04-2022 - 5:34 IST -
#Speed News
Corona: ఏపీలో మొదటి కొవిడ్ కేసు నమోదై నేటికి రెండేళ్లు!
ఏపీలో కరోనా మొదటి కేసు నమోదై నేటికి రెండేళ్లు పూర్తయింది. మార్చి 11, 2022 నాటికి మొత్తం సంఖ్య 23,18,751కి చేరుకుంది. దేశంలోని కోవిడ్-19 కేసుల్లో ఏపీ ఐదవస్థానంలో ఉంది. రెండేళ్లలో 3.32 కోట్ల నమూనా పరీక్షలు నిర్వహించబడ్డాయి.
Date : 13-03-2022 - 11:06 IST -
#Andhra Pradesh
Covid Effect: ఏపీలో థర్డ్ వేవ్ ముగిసినట్టేనా!
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. గత నెలలో పది వేల నుంచి పదిహేను వేల వరకు నమోదైన కేసులు క్రమక్రమంగా పడిపోతున్నాయి.
Date : 15-02-2022 - 1:35 IST -
#Speed News
TS Corona: తెలంగాణలో కరోనా కొత్త కేసులు 2,484
తెలంగాణలో 2,484 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అందులో 1,045 పాజిటివ్ కేసులు GHMC పరిధిలోని ప్రాంతాల నుంచి నమోదయ్యాయి. TS లో మొత్తం మరణాల సంఖ్య 4,086 కు చేరుకుంది. తెలంగాణలో క్రియాశీల కోవిడ్-19 పాజిటివ్ ఇన్ఫెక్షన్లు ఆదివారం నాటికి 38,723కి పెరిగాయి. హైదరాబాద్తో పాటు, తెలంగాణలోని ఇతర పట్టణ కేంద్రాల్లో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి నుండి 138 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 130 కేసులు, నల్గొండ నుండి 108 మరియు ఖమ్మం నుండి 107 […]
Date : 31-01-2022 - 12:07 IST -
#South
Karnataka: కర్ణాటకలో ఒక్క రోజులో 67వేల మంది డిశ్చార్జ్
కర్ణాటకలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. థర్డ్ వేవ్ ప్రారంభం అయ్యాక నిన్న(గురువారం 27) ఒక్క రోజే అత్యధికంగా 67వేల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో రికవరీ రేటు 90 శాతానికి పైగా పెరిగింది.
Date : 28-01-2022 - 10:17 IST -
#Speed News
Trains Cancelled : ఈ నెల 31 వరకు 55 ప్యాసింజర్ రైళ్లు రద్దు
దేశంలో రోజు రోజుకు కరోనా ఉద్ధృతి పెరుగుతూనే ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది.
Date : 25-01-2022 - 1:56 IST -
#South
Corona: తమిళనాడులో పెరుగుతున్న కరోనా కేసులు.. రోజు 30వేలకు పైగానే..!
తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య 30 వేల మార్క్ కి చేరుతుంది. దీంతో జనవరి 23(ఆదివారం) పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ని ప్రభుత్వం విధించింది.
Date : 24-01-2022 - 6:15 IST -
#India
Maharashtra: మహారాష్ట్రంలో జనవరి 24 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 24 సోమవారం నుండి పాఠశాలలను పునఃప్రారంభించనుంది. ఓమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో మహారాష్ట్రలో పాఠశాలలను మూసివేశారు.
Date : 21-01-2022 - 8:40 IST -
#South
Third Wave: పిల్లలపై థర్డ్ వేవ్ ప్రభావం గురించి ఆందోళన చెందొద్దు – శివమొగ్గ డిప్యూటీ కమిషనర్
కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపుతుందని చాలామంది తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శివమొగ్గ కోవిడ్ 19 నిపుణుల కమిటీ ప్యానెల్ అభిప్రాయపడింది.
Date : 20-01-2022 - 10:38 IST