Congrress
-
#Telangana
Hyderabad: గెలిస్తే జూబ్లీహిల్స్ డ్రైనేజీ సమస్యను తీరుస్తా: అజహరుద్దీన్
తెలంగాణాలో త్వరలో జరగనున్నఅసెంబ్లీ ఎన్నికలకు గానూ కాంగ్రెస్ తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. కాంగ్రెస్ టిక్కెట్టు దక్కించుకున్న భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నాడు. ఈ స్థానం నుంచి తనను పోటీకి దింపినందుకు కాంగ్రెస్కు కృతజ్ఞతలు తెలిపారు.
Published Date - 11:06 AM, Sun - 29 October 23