Congress Governament
-
#Telangana
Future City: ఫ్యూచర్సిటీలో 37 గ్రామాల విలీనం : సీఎం రేవంత్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఫ్యూచర్సిటీ దిశగా అడుగులు వేస్తోంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభకు రేవంత్ హాజరయ్యారు. ఈ సభ జరుగుతున్న సమయంలో కొంతమంది ఫ్యూచర్సిటీలో తమ గ్రామాలను కలపాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ఈ అంశాన్ని రేవంత్ దృష్టికి తీసుకెళ్లి, సభావేదికపై నిర్ణయం ప్రకటించాలని కోరారు. […]
Date : 11-06-2026 - 11:10 IST -
#Telangana
Revanth Reddy : బీసీలకు 42% రిజర్వేషన్లు: సుప్రీంకోర్టు నిరాకరణ, రేవంత్ ప్రభుత్వానికి పెద్ద గెలుపు
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ (బీసీల)కు 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి గల మార్గంలోనే పెద్ద అడ్డంకి తొలగింపబడింది. బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన విచారణ పిటిషన్ను సుప్రీంకోర్టు వినడానికి నిరాకరించడంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు బీసీ సముదాయానికి ఇది ఒక పెద్ద విజయంగా నమోదయింది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయకూడదని, ఈ ప్రక్రియను వెంటనే ఆపాలని బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టులో మనవి చేసారు. కానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ పిటిషన్పై […]
Date : 06-10-2025 - 5:07 IST -
#Speed News
MLC Kavitha : మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పోరాటాలు చేస్తాం: కవిత
మహిళా దినోత్సవంలోపు హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని చేయాలని అల్టిమేటం జారీ చేశారు.
Date : 11-02-2025 - 6:18 IST -
#Speed News
Telangana Assembly : ఫిబ్రవరి 7న శాసనసభ ప్రత్యేక సమావేశం..!
ఈ కేబినెట్ భేటీలోనే పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపైన కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోద ముద్ర వేసి.. అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
Date : 30-01-2025 - 8:26 IST -
#Speed News
MLA Harish Rao : శ్రీతేజ్ను పరామర్శించిన ఎమ్మెల్యే హరీశ్రావు
భగవంతుడి దీవెనలతో శ్రీ తేజ్ కోలుకుని మళ్ళీ మామూలు మనిషిలా బయటకు రావాలని కోరుకుంటున్నాం. రేవతి ఆత్మకు శాంతి చేకూరాలి..
Date : 26-12-2024 - 6:19 IST -
#Telangana
Harish Rao : కాంగ్రెస్ పార్టీ పై నిప్పులు చెరిగిన హరీష్ రావు..
పక్క రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి పింఛన్ పెంచారు. ఆంధ్రప్రదేశ్లో సాధ్యమైంది ఇక్కడెందుకు సాధ్యం కావడంలేదు. ఏపీని చూసి అయినా నేర్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి
Date : 17-06-2024 - 8:12 IST -
#India
Water Crisis: బెంగళూరులో మరింత తీవ్రమైన నీటి సంక్షోభం
Water Crisis: కాంగ్రెస్ పాలిత కర్ణాటక(Karnataka) రాజధాని బెంగళూరు నగరం (Bengaluru)లో నీటి సంక్షోభం (Water Crisis) మరింత తీవ్రమైంది. తాగు నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగానే బోర్లు ఎండిపోవడంతో నగరంలో ఈ పరిస్థితి నెలకొంది. స్కూళ్లలో విద్యార్థులకు తాగడానికి కూడా నీరు దొరకని దుస్థితి ఏర్పడిందంటే నగరంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నీటి కొరత వల్ల పాఠశాలలను మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని పాఠశాలలు ఇప్పటికే ఆన్లైన్ […]
Date : 13-03-2024 - 12:06 IST