Congress Criticism
-
#Speed News
Harish Rao : హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు
Harish Rao : తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా స్పందించారు.
Date : 09-09-2025 - 2:25 IST -
#Speed News
Bandi Sanjay : మీది బిచ్చపు బతుకు, ఓట్ల కోసం టోపీలు పెట్టుకుంటారు
Bandi Sanjay : కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Date : 26-08-2025 - 1:45 IST -
#Telangana
KCR Speech Highlights: నేను కొడితే మామూలుగా ఉండదు.. వరంగల్ సభలో కేసీఆర్ స్పీచ్ హైలైట్స్ ఇవే!
కేసీఆర్ తన ప్రసంగంలో బీఆర్ఎస్ హయాంలో అమలైన రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, దళిత బంధు వంటి పథకాలను గుర్తు చేశారు.
Date : 27-04-2025 - 8:20 IST -
#Speed News
KTR : అక్కరకు రాని ఇందిరమ్మ భరోసా-రైతు భరోసాలో రైతునే మాయం చేసిన కాంగ్రెస్
KTR : ఎన్నికల హామీలపై కాంగ్రెస్ను విమర్శిస్తూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. "అక్కరకు రాని చుట్టం.. మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునదా నెక్కిన బారి గుర్రం.. గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ!" అన్న పద్యాన్ని ఉదహరిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను అడ్డంకిగా చరిత్రరహితంగా పేర్కొన్నారు.
Date : 05-01-2025 - 12:05 IST -
#Telangana
BRS : బీఆర్ఎస్ దీక్షా దివస్.. ఒక్కటి మిస్సయ్యింది ‘పుష్ప’…
BRS : నిన్న, BRS దీక్షా దివస్ 15వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అమరవీరుల స్మారక చిహ్నాల వద్ద బీఆర్ఎస్ నాయకులు సమావేశాలు, ర్యాలీలు, ప్రార్థనలు నిర్వహించారు. కరీంనగర్ అలుగునూరులో జరిగిన సభలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు పాల్గొన్నారు.
Date : 30-11-2024 - 12:03 IST -
#India
Controversial : ముస్లింల ఓటింగ్ హక్కు రద్దు చేయాలంటూ స్వామిజీ వ్యాఖ్యలు.. నోటీసులు
Controversial : ముస్లింలకు ఓటు హక్కు నిరాకరించాలని.. కనిపించిన భూములన్నీ తమవేనంటూ వక్ఫ్ బోర్డు లాక్కోవడం ధర్మ విరుద్ధమని విశ్వ ఒక్కలిగ మహాసంస్థానం మఠాధిపతి కుమార చంద్రశేఖరనాథ్ స్వామీజీ చేసిన వ్యాఖ్యలు సంచలన రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Date : 29-11-2024 - 7:36 IST -
#Speed News
KTR : అసలు రాష్ట్రంలో పాలన అనేది ఉందా? లేదంటే ఏఐసీసీకి ఏదో ప్రత్యేక కారణం ఉందా?
KTR : అసలు రాష్ట్రంలో పాలన అనేది ఉందా? లేదంటే ఏఐసీసీకి ఏదో ప్రత్యేక కారణం ఉందా? అంటూ ప్రశ్నలు సంధించారు కేటీఆర్. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన ప్రకటనను తప్పుబట్టిన కేటీఆర్, "రాష్ట్ర రైతులను జైలుకు పంపినందుకు, భూములు బలవంతంగా గుంజుకున్నందుకు, రైతులను కొనుగోలు కేంద్రాల్లో అవమానించినందుకు, ఏఐసీసీకి అంత సంతృప్తి వచ్చిందా?" అని విరుచుకుపడ్డారు.
Date : 17-11-2024 - 5:18 IST -
#India
Narendra Modi : ఓబీసీలను విభజించడానికి కాంగ్రెస్-జేఎంఎం చేస్తున్న ప్రయత్నం ఇది
Narendra Modi : “ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే” నినాదాన్ని అనుసరించడం ద్వారా కుల జనాభా లెక్కలపై తమ రాజకీయాలను జంకు చేయాలని అట్టడుగు వర్గాలను కోరారు ప్రధాని నరేంద్ర మోదీ. జార్ఖండ్లోని బొకారోలో విజయ్ సంకల్ప్ సభలో ప్రసంగిస్తూ, పిఎం మోడీ మహిళలకు వారి గృహాలను నిర్వహించడానికి ఆర్థిక సహాయం అందించడానికి “మోదీ కి గ్యారెంటీ” ప్రకటించారు.
Date : 10-11-2024 - 5:29 IST