Condolence
-
#Speed News
Telangana Assembly : మన్మోహన్ సింగ్కు తెలంగాణ శాసనసభ సంతాపం
ఆర్థిక సంస్కరలతో దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన వ్యక్తి మన్మోహన్ అని కొనియాడారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Published Date - 11:07 AM, Mon - 30 December 24 -
#India
Ustad Zakir Hussain : సంగీతంలో విప్లవం తీసుకువచ్చిన ఓ జ్ఞాని జకీర్ : ప్రధాని మోడీ
తబలా వాయిద్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన సంగీత కళాకారుడు అని పేర్కొన్నారు. తన తబలా మ్యూజిక్తో లక్షలాది మంది అభిమానుల్ని ఆకట్టుకున్నట్లు ప్రధాని మోడీ చెప్పారు.
Published Date - 01:59 PM, Mon - 16 December 24 -
#India
Sitaram Yechury : అంత్యక్రియలు లేకుండానే ఏచూరి భౌతికకాయం.. అలా చేయనున్న కుటుం సభ్యులు..
Sitaram Yechury : ఢిల్లీ ఎయిమ్స్లోనే సీతారాం ఏచూరి భౌతికకాయం ఉంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు వసంత్కుంజ్ లోని ఆయన నివాసానికి సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని తరలించనున్నారు. రేపు ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి సీపీఎం కేంద్ర కార్యాలయానికి ఆయన భౌతికకాయాన్ని తరలిస్తారు.
Published Date - 10:41 AM, Fri - 13 September 24 -
#India
Hathras Stampede: హత్రాస్ తొక్కిసలాటపై తొలిసారి స్పందించిన భోలే బాబా
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో జరిగిన ఈ దారుణ ఘటనపై రెండో రోజు భోలే బాబా స్పందించారు. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని భోలే బాబా అన్నారు.
Published Date - 09:36 PM, Wed - 3 July 24 -
#Speed News
D.Srinivas Dies: డి శ్రీనివాస్ మృతి పట్ల పవన్ కల్యాణ్ సంతాపం
మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. ధర్మపురి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు
Published Date - 06:17 PM, Sat - 29 June 24 -
#Speed News
journalist Muralidhar Reddy: సీనియర్ జర్నలిస్ట్ మురళీధర్ రెడ్డి మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం
సీనియర్ జర్నలిస్టు బి. మురళీధర్ రెడ్డి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జర్నలిజం రంగానికి రెడ్డి చేసిన సేవలను కొనియాడుతూ జర్నలిస్టు కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు
Published Date - 04:27 PM, Sun - 23 June 24 -
#Speed News
Cyclone Michaung: మిక్జామ్ తుపాను బాధితులకు మోడీ సంతాపం
మిక్జామ్ తుపాను కారణంగా చెన్నై నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. మూడో రోజు కురిసిన వర్షపు నీరు చెన్నైలోని కొన్ని చోట్ల నేటికీ నిలిచి ఉంది. ముఖ్యంగా అశోక్ నగర్, అరుంబాక్కం, వేలచ్చేరి, పెరుంగుడి, తాంబరం తదితర ప్రాంతాల్లో నిలిచిపోయిన
Published Date - 02:28 PM, Wed - 6 December 23 -
#Telangana
Kothakota Dayakar Reddy: దయాకర్ రెడ్డి అంత్యక్రియల్లో పాడె మోసిన చంద్రబాబు
మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి పట్ల ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దయాకర్ రెడ్డి స్వగ్రామానికి వెళ్లి నివాళులు అర్పించారు.
Published Date - 09:54 PM, Tue - 13 June 23