Comprehensive Report
-
#Telangana
Telangana Floods: వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నష్టాలు మరియు కొనసాగుతున్న సహాయక చర్యలను సమీక్షించడానికి జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, సిఎం రేవంత్ రెడ్డి వరదల తీవ్ర ప్రభావాన్ని నొక్కిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుండి తక్షణమే ఆదుకోవాలని పిలుపునిచ్చారు.
Published Date - 03:13 PM, Mon - 2 September 24