Colleges
-
#India
Bomb Threat: దేశంలోని 41 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు బాంబు బెదిరింపుల పరంపర ఆగడం లేదు. ఈ క్రమంలో ఈరోజు మంగళవారం దేశంలోని 41 విమానాశ్రయాలకు బాంబు పేలుళ్ల బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపు ఇమెయిల్ ద్వారా రావడం గమనార్హం.
Published Date - 11:30 PM, Tue - 18 June 24 -
#Devotional
Ram Mandir: అయోధ్యలో జనవరి 22 న అవి తెరుచుకోవు
ఉత్తరప్రదేశ్లో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం దృష్ట్యా, ప్రభుత్వం జనవరి 22 న పాఠశాలలు మరియు కళాశాలలకు సెలవు ప్రకటించింది. ఆ రోజు మద్యం అమ్మకాలను కూడా నిషేధించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్య పర్యటన తర్వాత ఈ ఆదేశాలు జారీ చేశారు.
Published Date - 07:39 PM, Tue - 9 January 24 -
#Speed News
Delhi Floods: ఓపిక పట్టండి: ఢిల్లీ ప్రజలకు సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తి
ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా అక్కడ రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. ఇప్పటికే అక్కడ పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు
Published Date - 04:48 PM, Thu - 13 July 23