CM Chouhan
-
#India
కాంగ్రెస్పై ‘మహామృత్యుంజయ’ అస్త్రం
పంజాబ్ లో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్డుపై 20 నిమిషాలు నిలిచిపోయిన అంశంపై బీజేపీ రాజకీయ గేమ్ ను ప్రారంభించింది. కాంగ్రెస్ పై మహా మృత్యుంజయ అస్త్రాన్ని బయటకు తీసింది. `ప్రాణాలతో తిరిగి వెళుతున్నా..మీ సీఎంకు చెప్పిండి..` అంటూ మోడీ పంజాబ్ పోలీస్ ఉన్నతాధికారులతో వ్యాఖ్యానించడం సంచలనం కలిగిస్తోంది
Published Date - 02:04 PM, Thu - 6 January 22