Climate Crisis
-
#Speed News
Pakistan Floods : పాకిస్తాన్ మాన్సూన్ భీభత్సం.. వర్షాలు వరదలతో 116 మృతి, ప్రజల్లో ఆందోళన
Pakistan Floods : పాకిస్తాన్లో మాన్సూన్ వర్షాలు మరోసారి బీభత్సం సృష్టించాయి. జూన్ 26 నుంచి ఇప్పటివరకు 116 మంది వర్షాలు, ఆకస్మిక వరదల వల్ల ప్రాణాలు కోల్పోగా, 253 మందికి గాయాలయ్యాయని పాకిస్తాన్ జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (NDMA) వెల్లడించింది.
Date : 16-07-2025 - 3:28 IST -
#Speed News
CM Revanth Reddy : తొలి ఏడాది వ్యవసాయ రుణమాఫీ, ఉపాధి కల్పనలో రికార్డ్ సృష్టించాం
CM Revanth Reddy : 21 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం ద్వారా 25 లక్షల మంది రైతుల వ్యవసాయ రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కనీస మద్దతు ధర (ఎంఎస్పి) కంటే ఎక్కువగా ఉన్న చక్కటి రకం వరికి క్వింటాల్కు రూ.500 బోనస్ను కూడా ప్రభుత్వం చెల్లించింది. రైతులకు 24/7 ఉచిత విద్యుత్ను కూడా అందించింది.
Date : 08-12-2024 - 4:28 IST