Class 10 Exams
-
#Andhra Pradesh
ఆక్సిజన్ సిలిండర్తోనే.. పరీక్ష రాసిన పదోతరగతి విద్యార్థి
ఏపీలో సోమవారం ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షల తొలిరోజే రెండు భిన్నమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒకచోట ప్రాణాలతో పోరాడుతున్న విద్యార్థి పట్టుదల స్ఫూర్తి నింపగా, మరోచోట పరీక్షల విధుల్లో ఉన్న ఓ ప్రధానోపాధ్యాయుడు గుండెపోటుతో మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ రెండు సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆక్సిజన్ సిలిండర్తో పరీక్ష రాసిన విద్యార్థి ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పాదర్తికి చెందిన కట్టా కౌశిక్చంద్ అనే విద్యార్థి తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. హైదరాబాద్లోని […]
Date : 17-03-2026 - 2:42 IST -
#India
CBSE : సీబీఎస్ఈ కీలక నిర్ణయం.. సంవత్సరానికి రెండు సార్లు పదో తరగతి పరీక్షలు..!
CBSE : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2026 అకడమిక్ సెషన్ నుండి తరగతి 10 బోర్డు పరీక్షలను సంవత్సరానికి రెండు సార్లు నిర్వహించే ప్రతిపాదనను ప్రకటించింది. ఈ మార్పు ద్వారా, విద్యార్థులకు తమ పనితీరును మెరుగుపరచుకోవడానికి రెండు సార్లు అవకాశం లభించనుంది. CBSE ఈ ప్రతిపాదనపై ప్రజల అభిప్రాయాలను కోరుతూ 9 మార్చి వరకు అభిప్రాయాలు సేకరించనుంది.
Date : 26-02-2025 - 10:12 IST