CJI D.Y. Chandrachud
-
#India
RG Kar Case : 11వ రోజుకు చేరుకున్న వైద్యుల నిరాహార దీక్ష.. నేడు ఆర్జీ కర్ కేసుపై విచారణ
RG Kar Case : జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష మంగళవారం నాటికి 11వ రోజుకు చేరుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనంలో అత్యాచారం , హత్యపై కీలకమైన విచారణ జరగనుంది, ఇక్కడ జూనియర్ డాక్టర్లు కొనసాగుతున్న నిరాహారదీక్ష అంశం విచారణ సమయంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
Published Date - 12:14 PM, Tue - 15 October 24