Christians
-
#Trending
Muslim Population: 2070 నాటికి అతిపెద్ద మతంగా ఇస్లాం.. నివేదిక ప్రకారం షాకింగ్ విషయాలు?
నివేదిక ప్రకారం 2010లో ప్రపంచంలోని హిందువులలో 94% భారతదేశంలో ఉన్నారు. ఈ సంఖ్య 2050 నాటికి 1.3 బిలియన్లకు పెరుగుతుందని అంచనా వేయబడింది.
Date : 25-03-2025 - 11:40 IST -
#Andhra Pradesh
Jagan Rule : మతోత్సాహం, దళిత క్రిస్టియన్లు ఇక ఎస్సీలు!
జగన్మోహన్ రెడ్డి(Jagan Rule) మరో తేనెతుట్టెను కదిలించారు.
Date : 24-03-2023 - 5:33 IST -
#Speed News
MLC Kavitha: దళిత క్రైస్తవులకు రాజకీయ అవకాశాలు!
రాష్ట్రంలో దళిత క్రైస్తవులకు సీఎం కేసీఆర్ రాజకీయ అవకాశాలు కల్పిస్తున్నారని, రానున్న రోజుల్లో సమయం సందర్భాన్ని బట్టి మరింత మందికి అవకాశాలు
Date : 15-02-2023 - 10:03 IST -
#World
Population of England : ఇంగ్లండ్ లో సగం తగ్గిన క్రైస్తవ జనాభా…పెరిగిన హిందువుల సంఖ్య…!!
ఇంగ్లండ్ లో క్రైస్తవులు ఎక్కువగా ఉంటారు. కానీ చరిత్రలో మొట్టమొదటిసారిగా క్రైస్తవుల జనాభా సగానికి కంటే తక్కువగా ఉంది. మంగళవార విడుదల చేసిన తాజా జనాభా లెక్కల్లో ఈ విషయం వెల్లడైంది. క్రైస్తవుల సంఖ్య గణనీయంగా తగ్గి…హిందూ, ముస్లిం జనాభాల్లో పెరుగుదల నమోదు అయ్యింది. 2021 జనాభా లెక్కల విడుదల చేస్తూ ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ ఇంగ్లండ్ వెల్స్ లో మొత్తం క్రైస్తవుల జనాభా ఇప్పుడు 46.2శాతంగా ఉన్నట్లు పేర్కొంది. 2011లో ఇది 59.3శాతంగా ఉండేది. […]
Date : 30-11-2022 - 9:30 IST -
#Special
Good Friday 2022: `గుడ్ ఫ్రై డే` చేపలకు గిరాకీ
క్రైస్తవులకు సంతాప దినం అయినప్పుడు గుడ్ ఫ్రైడేలో 'మంచిది' ఏమిటి? ఇదే రోజును బ్లాక్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే గా కూడా భావిస్తారు.
Date : 15-04-2022 - 11:53 IST -
#Andhra Pradesh
Fact check: రామ మందిరంలో క్రైస్తవ ప్రార్ధనలు.. అసలు నిజం ఇదే..!
ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని రామ మందిరాన్ని పాస్టర్ అక్రమంగా ఆక్రమించుకుని అక్కడ క్రైస్తవ ప్రార్థనా సమావేశాన్ని నిర్వహించారని పలువురు బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా పామర్రు మండలం కె గంగవరం గ్రామంలో తాళం వేసి ఉన్న రామ మందిరం ప్రక్కనే జరుగుతున్న ప్రార్థన సభకు సంబంధించిన వీడియోను పలువురు బీజేపీ నేతలు షేర్ చేశారు. ఈ క్రమంలో ఆలయాన్ని చట్టవిరుద్ధంగా ఆక్రమించారని, దీంతో నేరస్థులను వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ నేతలు […]
Date : 02-04-2022 - 12:50 IST -
#India
Modi and Pope : మోడీ, పోప్ ఫ్రాన్సిస్ భేటీతో క్రైస్తవుల హ్యపీ!
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ పదవి చేపట్టి తరువాత దేశంలో అసహనం పెరిగిపోతుందని పలుమార్లు వ్యాఖ్యానించారు. ఒబామా నుంచి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడన్ వరకు భారతదేశంలో జరుగుతోన్న
Date : 01-11-2021 - 8:01 IST