Chinta Mohan
-
#Andhra Pradesh
TTD : టీటీడీలో రూ. 100 కోట్ల అవినీతి: చింతా మోహన్ కీలక ఆరోపణల
గత పాలకమండలి హయాంలో డబ్బులు చేతులు మారాయని తెలిపారు..కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
Date : 18-08-2024 - 2:46 IST -
#Andhra Pradesh
Chiranjeevi : చిరంజీవిని గెలిపించే బాధ్యత మాదే అంటున్న చింతామోహన్
చిత్రసీమలో మెగాస్టార్ గా ఉన్నత శిఖరాలకు చేరుకున్న చిరంజీవి (Chiranjeevi)..రాజకీయాల్లో మాత్రం రాణించలేకపోయారు. ప్రజారాజ్యం (Prajarajyam) పేరుతో పార్టీ పెట్టి..ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసి..ఇక రాజకీయాలు వద్దురా బాబు అని..మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు. రాజకీయాల ప్రస్తావన వస్తే అది బురద అంటూ చాల సందర్భాలలో చెప్పుకొచ్చారు. అలాంటి చిరంజీవిని మళ్లీ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతామోహన్. We’re now on WhatsApp. Click to Join. […]
Date : 15-02-2024 - 2:21 IST -
#Telangana
Chinta Mohan : తెలంగాణలో కాంగ్రెస్ 75 స్థానాలతో అధికారం చేపట్టబోతుంది – కేంద్ర మాజీ మంత్రి కామెంట్స్
తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ తో విజయం సాదించబోతుందని , దాదాపు 75 స్థానాల్లో గెలవబోతుందని ధీమా వ్యక్తం చేసారు
Date : 16-10-2023 - 7:57 IST -
#Andhra Pradesh
Chinta Mohan : అప్పుడు చిరంజీవిని సీఎంను చేసి ఉంటే.. ఇప్పుడు కాంగ్రెస్కు ఈ పరిస్థితి ఉండేది కాదు..
కాంగ్రెస్(Congress) సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్(Chinta Mohan) కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
Date : 12-06-2023 - 9:00 IST -
#Andhra Pradesh
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు రాహుల్ మద్దతు
త్వరలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తారని, ఉక్కు ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా వైజాగ్ ను సందర్శిస్తారని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు.
Date : 07-10-2021 - 2:05 IST