China Warns Indian Troops
-
#India
China Warns Indian Troops: భారత్, చైనాల మధ్య ఉద్రిక్తత.. కారణమిదే..?
బలగాల మోహరింపు విషయంలో భారత్, చైనాల (China Warns Indian Troops) మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. భారత సైన్యం లడఖ్ సమీపంలో 10,000 మంది సైనికులను (చైనా సరిహద్దులో భారత దళాలు) మోహరించింది.
Date : 09-03-2024 - 1:27 IST