Chief Minister Y.S. Jagan Mohan Reddy
-
#Andhra Pradesh
YSRCP MLAs: బాలినేని, కొడాలి గ్రాఫ్ ఫినిష్.. 25శాతం MLAలకు నో టికెట్!
వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) బంధువు బాలినేని శ్రీనివాస రెడ్డి, సన్నిహితుడు కొడాలి నానితో సహా 25 శాతం మంది ఎమ్యెల్యేల గ్రాఫ్ పడిపోయింది. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ ఉందని జగన్ (Jagan Mohan Reddy) పరోక్ష సంకేతాలు ఇవ్వటం వైసీపీ శ్రేణుల్లో కలకలం బయలుదేరింది.
Published Date - 11:50 AM, Sun - 18 December 22 -
#Andhra Pradesh
Andhra Pradesh: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రభుత్వం సన్మానం
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆదివారం విజయవాడలో జరిగిన పౌర రిసెప్షన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి తన తొలి పర్యటనలో సత్కరించింది.
Published Date - 02:48 PM, Sun - 4 December 22 -
#Andhra Pradesh
Andhra Pradesh : వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తున్న ఏపీ సర్కార్.. 16 లక్షల మంది రైతులు..?
ఏపీ సర్కార్ రాష్ట్రంలోని వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను బిగిస్తోంది. మీటర్ల స్థితిగతులను అధికారులు ముఖ్యమంత్రి వైఎస్...
Published Date - 08:11 AM, Thu - 13 October 22 -
#Speed News
Cinema: ఏపీ ప్రభుత్వంపై నాని సంచలన వ్యాఖ్యలు
‘శ్యామ్ సింగరాయ్’ చిత్రబృందం ఈరోజు మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ… సినిమా టికెట్ల ధరలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గించిందని, ఇది సరైన నిర్ణయం కాదని అన్నారు. టికెట్ ధరలను తగ్గించడం ద్వారా ప్రేక్షకులను ప్రభుత్వం అవమానించిందని అయన చెప్పారు. సినిమా థియేటర్ల కంటే పక్కనున్న కిరాణా షాపులకు ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి నాని అన్నారు. టికెట్ ధర ఎక్కువగా ఉన్నా కొని, సినిమా చూసే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని.. ఇప్పుడు నేను ఏది […]
Published Date - 01:18 PM, Thu - 23 December 21 -
#Andhra Pradesh
AP CM: మాకు సహకరించండి.. బ్యాంకర్లను కోరిన సీఎం జగన్
ప్రభుత్వం సంక్షేమ రంగంలో తీసుకువస్తున్న విప్తవాత్మక మార్పులకు తమ మద్దతు అందించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి బ్యాంకర్లను కోరారు. రాష్ట్రంలో టీచింగ్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు బ్యాంకులు రూ.9,000 కోట్ల రుణాలు మంజూరు చేయాలని ఆయన కోరారు.
Published Date - 10:04 PM, Wed - 8 December 21