Chief Minister Siddaramaiah
-
#South
Congress : కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం. డిప్యూటీ సీఎం పదవి తన కుమారుడికి ఇవ్వాలంటున్న సిద్ధా
కర్ణాటక రాజకీయాల్లో అధికార మార్పిడి నేపథ్యంలో మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్దరామయ్య, తన కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర సిద్దరామయ్యకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డీకే శివకుమార్ నేతృత్వంలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వంలో తమ వర్గానికి తగిన ప్రాధాన్యం లభించేలా చూడాలన్న ఉద్దేశంతో సిద్దరామయ్య ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న తర్వాత కూడా […]
Date : 29-05-2026 - 5:22 IST -
#South
Karnataka : కర్ణాటక సీఎం సిద్దరామయ్య రాజీనామా ఆమోదం.. ఢిల్లీకి చేరుకున్న డీకే శివకుమార్
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేయగా, గవర్నర్ ఆ రాజీనామాను ఆమోదించినట్లు సమాచారం. దీంతో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందకు లైన్ క్లియరైంది. రాజీనామా అనంతరం సిద్దరామయ్య తన మంత్రివర్గ సభ్యులతో సమావేశమై పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్తో ఆయన ఏకాంతంగా చర్చించారు. ఇటు పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. అధికార మార్పిడికి […]
Date : 29-05-2026 - 8:58 IST -
#South
Karnataka : వీడ్కోలు సమావేశంలో భావోద్వేగ క్షణాలు.. డీకేకు ఆశీర్వాదం ఇచ్చిన సిద్దరామయ్య
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు కొనసాగుతున్న వేళ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధికారిక నివాసం ‘కావేరి’లో జరిగిన బ్రేక్ఫాస్ట్ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ భావోద్వేగ క్షణాలను పంచుకున్నారు. సమావేశానికి హాజరైన డీకే శివకుమార్ ముఖ్యమంత్రిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని, ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఇద్దరు నేతలు కొంతసేపు ఏకాంతంగా చర్చించుకున్నారు. సీనియర్ మంత్రులతో జరిగిన సమావేశంలో సిద్దరామయ్య మాట్లాడుతూ.. పార్టీ హైకమాండ్ […]
Date : 28-05-2026 - 2:31 IST -
#South
16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం: కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం
Siddaramaiah కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. 16 సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. ఈ మేరకు బడ్జెట్ సమర్పణ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీలో ప్రకటించారు. పిల్లలు మొబైల్ ఫోన్ వ్యసనం బారిన పడకుండా అడ్డుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మొబైల్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మొబైల్ అతి వినియోగం వల్ల కంటిచూపు సమస్యలు, ఊబకాయం, నిద్రలేమి, […]
Date : 06-03-2026 - 12:55 IST -
#South
కర్ణాటక అసెంబ్లీలో కలకలం.. సభ మధ్యలోనే వెళ్లిపోయిన గవర్నర్
కర్ణాటక అసెంబ్లీలో వివాదం చెలరేగింది. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ తన ప్రసంగాన్ని రెండు మాటలతోనే ముగించి సభలో నుంచి వెళ్లిపోయారు. ఉపాధి హామీ పథకంపై కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని గెహ్లాట్ చదవలేదు. దీంతో గవర్నర్ గెహ్లాట్ తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడుతుండగా.. బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ సరైన నిర్ణయం తీసుకున్నారంటూ సమర్థిస్తున్నారు. గవర్నర్ ను అడ్డుకుంటూ నిలదీసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సరైన నిర్ణయం తీసుకున్నారంటూ గవర్నర్ కు బీజేపీ […]
Date : 22-01-2026 - 1:32 IST -
#Andhra Pradesh
Kumki Elephants : ఆ బాధ్యత నేను తీసుకుంటా – హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్
Kumki Elephants : కుంకి ఏనుగుల అవసరాలను తీర్చడానికి అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉంచాం. వాటికి ఎలాంటి హాని జరిగినా నన్నే బాధ్యుడిగా భావించండి
Date : 21-05-2025 - 4:13 IST -
#India
Milk Price Hike : కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో షాక్
Milk Price Hike : కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న ‘6 గ్యారంటీల’ పథకాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతున్నాయనే విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి
Date : 27-03-2025 - 5:44 IST -
#India
Muda Case : సీఎం భార్య భయపడి సైట్లు తిరిగి ఇవ్వలేదన్న పరమేశ్వర
Muda Case : ముడాకి కేటాయించిన 14 స్థలాలను భయంతోనే తిరిగి ఇవ్వలేదని కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర మంగళవారం స్పష్టం చేశారు. మంగళవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన హెచ్ఎం పరమేశ్వర, ముడా కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ప్రారంభించినందున 14 ప్లాట్లను పార్వతి సిద్ధరామయ్య తిరిగి ఇచ్చేయడం భయంతో ప్రేరేపించబడిందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ ప్రకటన చేశారు.
Date : 01-10-2024 - 1:17 IST