Chief Minister Siddaramaiah
-
#South
కర్ణాటక అసెంబ్లీలో కలకలం.. సభ మధ్యలోనే వెళ్లిపోయిన గవర్నర్
కర్ణాటక అసెంబ్లీలో వివాదం చెలరేగింది. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ తన ప్రసంగాన్ని రెండు మాటలతోనే ముగించి సభలో నుంచి వెళ్లిపోయారు. ఉపాధి హామీ పథకంపై కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని గెహ్లాట్ చదవలేదు. దీంతో గవర్నర్ గెహ్లాట్ తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడుతుండగా.. బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ సరైన నిర్ణయం తీసుకున్నారంటూ సమర్థిస్తున్నారు. గవర్నర్ ను అడ్డుకుంటూ నిలదీసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సరైన నిర్ణయం తీసుకున్నారంటూ గవర్నర్ కు బీజేపీ […]
Date : 22-01-2026 - 1:32 IST -
#Andhra Pradesh
Kumki Elephants : ఆ బాధ్యత నేను తీసుకుంటా – హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్
Kumki Elephants : కుంకి ఏనుగుల అవసరాలను తీర్చడానికి అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉంచాం. వాటికి ఎలాంటి హాని జరిగినా నన్నే బాధ్యుడిగా భావించండి
Date : 21-05-2025 - 4:13 IST -
#India
Milk Price Hike : కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో షాక్
Milk Price Hike : కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న ‘6 గ్యారంటీల’ పథకాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతున్నాయనే విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి
Date : 27-03-2025 - 5:44 IST -
#India
Muda Case : సీఎం భార్య భయపడి సైట్లు తిరిగి ఇవ్వలేదన్న పరమేశ్వర
Muda Case : ముడాకి కేటాయించిన 14 స్థలాలను భయంతోనే తిరిగి ఇవ్వలేదని కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర మంగళవారం స్పష్టం చేశారు. మంగళవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన హెచ్ఎం పరమేశ్వర, ముడా కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ప్రారంభించినందున 14 ప్లాట్లను పార్వతి సిద్ధరామయ్య తిరిగి ఇచ్చేయడం భయంతో ప్రేరేపించబడిందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ ప్రకటన చేశారు.
Date : 01-10-2024 - 1:17 IST