Chhattisgarh Naxals
-
#India
Naxal Attack: ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. ముగ్గురు పోలీసులు మృతి
ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో జిల్లా రిజర్వ్ గ్రూప్ (డిఆర్జి)కి చెందిన ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. శనివారం ఉదయం జాగరగుండ సమీపంలోని ఆశ్రమ పారా వద్ద ఎన్కౌంటర్ జరిగినట్లు చెబుతున్నారు.
Published Date - 12:14 PM, Sat - 25 February 23