Chennuri Harish
-
#Speed News
Hyderabad : పోలీసుల ఎదుట లొంగిపోయిన సెంట్రల్ కమిటీ మావోయిస్టు సభ్యులు
ఇద్దరికి విస్తృతంగా మావోయిస్టు ఉద్యమానుభవం ఉండటంతో ఈ లొంగింపు విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. కాకరాల సునీత గతంలో పీపుల్స్ వార్ పార్టీలో పనిచేశారు. ఆమె తండ్రి ఒక విప్లవ రచయితల సంఘం నేతగా ఉన్నారని సీపీ తెలిపారు. చిన్ననాటి నుంచే వరవరరావు, గద్దర్ వంటి విప్లవకారుల సాన్నిహిత్యం సునీతను మావోయిస్టు సిద్ధాంతాల వైపు ఆకర్షించిందని వివరించారు.
Date : 21-08-2025 - 2:00 IST