Chandrababu Is Angry With The Officials
-
#Andhra Pradesh
Chandrababu Serious : అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా ఇప్పటివరకు ఆరుగురు మరణించడం, మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండటంపై ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు ముంబై నుంచి ప్రత్యేక ఔషధాలను తెప్పించినట్లు అధికారులు సీఎంకు వివరించారు
Date : 27-02-2026 - 9:00 IST