Chandrababu And Lokesh Had Lunch With The Students
-
#Andhra Pradesh
Parent-Teacher Meeting : విద్యార్థులతో కలిసి భోజనం చేసిన చంద్రబాబు , లోకేష్
Parent-Teacher Meeting : ఇక నుంచి ప్రతి ఏడాది డిసెంబరు 7న పేరెంట్-టీచర్ సమావేశం జరుగుతుందని, పేరెంట్-టీచర్ సమావేశం అనేది చరిత్ర తిరగరాసే ఆలోచన అని చంద్రబాబు ఉద్ఘాటించారు. సమావేశం అనంతరం పిల్లలతో కలిసి చంద్రబాబు , లోకేష్ భోజనం చేసి అందర్నీ ఆశ్చర్య పరిచారు
Date : 07-12-2024 - 3:59 IST