Chalovijayawada
-
#Andhra Pradesh
Indrakeeladri : మహిషాసురమర్థినీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ.. నేటితో ముగియనున్న దసరా శరన్నవరాత్రులు
దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా 9వ రోజైన సోమవారం (ఆశ్వయుజ శుద్ధ నవమి) నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత
Published Date - 02:55 PM, Mon - 23 October 23 -
#Andhra Pradesh
Kanaka Durga Temple : దసరా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం – దేవదాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్ కరికల్ వలవెన్
దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని దేవదాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్ కరికల్
Published Date - 06:53 PM, Tue - 10 October 23 -
#Andhra Pradesh
ChaloVijayawada: డీజీపీకి సీఎం జగన్ క్లాస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈరోజు భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో, గురువారం ఏపీలో జరిగిన ఛలో విజయవాడ అంశంపైనే ఎక్కువగా చర్చ జరిగినట్లు సమాచారం. నిర్భంధాలు పెట్టినా, ఆంక్షలు విధించినా, ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం కావడంపై డీజీపీని సీయం జగన్ ప్రశ్నించినట్లు తెలిసింది. ఇక ముఖ్యంగా ఉద్యోగులకు పోలీసులు సహకరించారనే వార్తలు గుప్పుమన్న నేపధ్యంలో, ఆ […]
Published Date - 05:12 PM, Fri - 4 February 22 -
##Speed News
Chalovijayawada: ఊహించని జగన్.. సజ్జల అండ్ సీఎస్తో కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టి ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతం అయ్యింది. దీంతో జగన్ సర్కార్కు ఊహించని షాక్ తగిలింది. దీంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ సమావేశం అయ్యారు. ఇక ఈ భేటీలో వైసీపీ సీనియర్ నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈక్రమంలో ఛలో విజయవాడ కార్యక్రమం గురించి జగన్ తెలుసుకున్నారని సమాచారం. ఈ […]
Published Date - 05:28 PM, Thu - 3 February 22 -
##Speed News
Chalovijayawada: తగ్గేదేలే అంటున్న ఉద్యోగులు..!
ఆంధ్రప్రదేశ్ పీఆర్సీ సాధన సమితి నేతల ఛలో విజయవాడ సభ, ఈరోజు బీఆర్టీఎస్ రోడ్డులో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలనుండి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్దెత్తున భారీగా తరలి వచ్చారు. ఈ క్రమంలో పీఆర్సీ సాధన సమతి నేతలు అధికా ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి సూర్యనారాయణ మాట్లాడుతూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పిట్ట కథలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇక […]
Published Date - 02:20 PM, Thu - 3 February 22