CBSE Class Exams
-
#India
CBSE: సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి ప్రారంభం..!
దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు సీబీఎస్ఈ (CBSE) 10వ, 12వ తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్షలకు ఇక రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. CBSE 10వ తరగతి మరియు 12వ తరగతులకు సంబంధించిన బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
Published Date - 11:02 PM, Sun - 12 February 23