Cash For Votes
-
#Telangana
గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఓటరు పై కాసుల వర్షం
యాదాద్రి భువనగిరి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా మారాయి. చౌటుప్పల్ మండలంలోని కొన్ని గ్రామాల్లో అభ్యర్థులు ఓటర్లకు రూ. 10,000 నుండి రూ. 30,000 వరకు నగదు పంపిణీ చేశారు. పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ అభివృద్ధి కారణంగా సర్పంచ్ పదవులకు భారీ పోటీ నెలకొంది. మద్యం, విందు రాజకీయాలు కూడా జోరుగా సాగాయి. పల్లె పోరులో కాసుల వర్షం చౌటుప్పల్ మండలంలో రికార్డు స్థాయి ‘ఓటు’ రేటు ఒక్కో ఓటుకు రూ. 30 వేలు యాదాద్రి […]
Date : 18-12-2025 - 9:02 IST