-
##Speed News
Burnt To Death: ఢిల్లీలోని జైత్పూర్ లో విషాదం.. మద్యం మత్తులో వ్యక్తి సజీవ దహనం
ఢిల్లీలోని జైత్పూర్ ప్రాంతంలో ఘోరం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న మధు విశ్వాస్ అనే వ్యక్తి సజీవ (Burnt To Death) దహనమయ్యాడు. వివరాల్లోకెళ్తే.. టైల్స్ పని చేసే మధు మద్యం మత్తులో మంట దగ్గరికి వెళ్ళాడు. ఈ క్రమంలో అతని బట్టలకు మంట అంటుకోవడం (Clothes Catch Fire)తో అతను సజీవదహనమయ్యాడు.
Published Date - 06:44 AM, Thu - 29 December 22