Buddhist Stupa
-
#India
PM Modi : 127 ఏండ్ల తర్వాత భారత్కు బుద్ధుని అవశేషాలు
ఈ చారిత్రక సంఘటన మన దేశ సాంస్కృతిక పరంపరకు, ఆధ్యాత్మిక తేజానికి గర్వకారణం అని ప్రధానమంత్రి మోడీ వెల్లడించారు. గౌతమ బుద్ధుడి అవశేషాలు మన దేశంతో ఆయనకున్న లోతైన అనుబంధాన్ని ప్రతిబింబిస్తున్నాయని, ఆయన బోధనలు ఇప్పటికీ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
Date : 31-07-2025 - 10:54 IST