BRS Chief Thota Chandrasekhar
-
#Speed News
AP BRS: రైల్వే ప్రయాణీకులకు భద్రత కరపు: ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట
రైలు ప్రమాదాలు నివారించడంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు.
Date : 30-10-2023 - 5:49 IST -
#Andhra Pradesh
AP BRS: వైసీపీ పాలనతో ఏపీ అప్పుల ఊబిలో మునిగి దివాళా తీస్తోంది: డాక్టర్ తోట
బి ఆర్ ఎస్ బలమైన శక్తిగా ఎదిగి రానున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుందని స్పష్టం చేశారు.
Date : 19-09-2023 - 5:55 IST -
#Andhra Pradesh
AP BRS: ఏపీకి నూతన నాయకత్వం అవసరం: బీఆర్ఎస్ ఏపీ చీఫ్
టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల పాలనలో అన్ని రంగాలు పూర్తిగా నిర్వీర్య మయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Date : 11-09-2023 - 6:25 IST -
#Andhra Pradesh
Thota Chandrasekhar: కాపుల సంక్షేమానికి తూట్లు పొడుస్తున్న వైసీపీ సర్కార్
రాష్ట్ర జనాభాలో అత్యధికంగా 1.25 మంది కాపులు ఉండగా వారికి ఎటువంటి సంక్షేమ ఫలాలు అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 16-08-2023 - 5:19 IST -
#Andhra Pradesh
AP BRS: వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రజలు సిద్దం
వైసీపీ ప్రభుత్వాన్ని కూలగోట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్దంగా ఉన్నారని డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు
Date : 09-08-2023 - 4:43 IST -
#Andhra Pradesh
Thota Chandrasekhar: కేసీఆర్ నాయకత్వం ఏపీ ప్రజలకు అవసరం!
దేశంలోనే అగ్రగామిగా నిలిపిన భారాస అధినేత కేసిఆర్ నాయకత్వాన్ని ఎపి ప్రజలు కోరుకుంటున్నారన్నారు.
Date : 21-07-2023 - 5:19 IST -
#Speed News
AP BRS: ప్రజా వ్యతిరేకతో వైసీపీ పతనం మొదలైంది: ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట
వైసీపీ ప్రభుత్వం పై ప్రజల్లో నానాటికీ తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతున్న క్రమంలో వైకాపా పతనం మొదలైందని భారత రాష్ట్ర సమితి ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. శనివారం ఆళ్లగడ్డ కి చెందిన బిఆర్ఎస్ నాయకులు డాక్టర్ వెస్లీ,తెనాలి కి చెందిన షేక్ భాష ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కి చెందిన పలువురు బి ఆర్ ఎస్ లో చేరారు . ఈ సంధర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ టిడిపి,వైసీపీ ప్రభుత్వాల్లో సామాజిక న్యాయం […]
Date : 08-07-2023 - 5:32 IST -
#Speed News
Kapu Welfare: కాపు సంక్షేమ భవన నిర్మాణానికి ప్రభుత్వ తోడ్పాటునందించండి!
కాపు సంక్షేమ భవన నిర్మాణానికి ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారమందేలా తోడ్పాటునందించాలని తోట చంద్రశేఖర్ అన్నారు .
Date : 28-06-2023 - 5:28 IST -
#Andhra Pradesh
BRS: వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ.. ప్రత్యామ్నాయ పార్టీగా సీఎం కేసీఆర్ పార్టీ..!
ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో బీఆర్ఎస్ (BRS) పోటీ చేస్తుందని ఆంధ్రప్రదేశ్ భారత రాష్ట్ర సమితి (BRS) చీఫ్ తోట చంద్రశేఖర్ (Thota Chandrasekhar) ఆదివారం తెలిపారు.
Date : 10-04-2023 - 8:55 IST