BRICS Summit In India
-
#India
భారత్లో ఒకే వేదికపై కలవనున్న ఇరాన్, సౌదీ అరేబియా!
భారత్ ఈ 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహించనుంది. మే 14-15 తేదీల్లో న్యూఢిల్లీలో సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతుంది.
Date : 02-04-2026 - 5:28 IST