BRICS Summit
-
#India
India-China: అమెరికాకు వార్నింగ్.. వచ్చే ఏడాది భారత్కు చైనా అధ్యక్షుడు!
వచ్చే ఏడాది 2026లో భారత్లో BRICS సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ను ప్రధాని మోదీ ఆహ్వానించారు.
Date : 31-08-2025 - 5:33 IST -
#India
PM Modi : ఏడేళ్ల తర్వాత బీజింగ్లో అడుగు పెట్టిన మోడీ..భారత్, చైనా సంబంధాలు పునరుద్ధరణ!
ప్రధాని మోడీ ఇవాళ (ఆగస్టు 31) నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానమైన కార్యక్రమం టియాంజిన్లో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడం. SCO సమ్మిట్లో పాల్గొనడానికి ప్రపంచ వ్యాప్తంగా 20కి పైగా దేశాల నాయకులు ఆహ్వానితులయ్యారు.
Date : 30-08-2025 - 5:01 IST -
#India
PM Modi : శివ తాండవ స్తోత్రం, బ్రెజిల్ సాంబా సంగీతంతో ప్రధాని మోడీకి అపూర్వ స్వాగతం
ఈ కార్యక్రమంలో శివ తాండవ స్తోత్రానికి నృత్యప్రదర్శన, బ్రెజిలియన్ సాంబా-రెగే సంగీత విన్యాసాలు, అమెజాన్ గీతాల ఆలాపనలు వేదికను రంగరించాయి. ఈ భిన్న కళారూపాల సమ్మేళనం, రెండు దేశాల మధ్య గాఢ సాంస్కృతిక అనుబంధాన్ని ప్రతిబింబించింది.
Date : 08-07-2025 - 11:45 IST -
#India
PM Modi: భారత్ ఉగ్రవాద బాధిత దేశం.. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!
బ్రిక్స్ పహల్గామ్ దాడిని అత్యంత ఖండనీయమైన, నేరపూరితమైన చర్యగా పేర్కొంది. భారత్లో జరిగిన ఏదైనా ఉగ్రవాద దాడిని బ్రిక్స్ వంటి వేదికపై ఇంత స్పష్టంగా ఖండించడం ఇదే మొదటిసారి.
Date : 07-07-2025 - 6:45 IST -
#India
PM Modi : ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. 8 రోజులు, 5 దేశాల్లో పర్యటన ఇలా!
ఈ వివరాలను కేంద్ర విదేశాంగ శాఖ ఆర్థిక సంబంధాల కార్యదర్శి దమ్ము రవి వెల్లడించారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకేసారి ఐదు దేశాలను సందర్శించనున్నది ఇది రెండోసారి కావడం విశేషం. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మొదట జులై 2, 3 తేదీల్లో పశ్చిమ ఆఫ్రికా దేశమైన ఘనాలో పర్యటిస్తారు.
Date : 30-06-2025 - 9:29 IST -
#India
PM Modi : రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని మోడీ భేటీ
PM Modi : ఇరువురు నేతల భేటీలో ఉక్రెయిన్ యుద్ధంపై శాంతియుత పరిష్కారం గురించి చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ''రష్యా-ఉక్రెయిన్ సమస్యలో మేము అన్ని వర్గాలతో టచ్లో ఉన్నాము. అన్ని వివాదాలను చర్చలతో పరిష్కరించుకోవాలనేది మా వైఖరి.
Date : 22-10-2024 - 5:47 IST -
#World
Pakistan BRICS Membership: బ్రిక్స్ సభ్యత్వం కోసం పాకిస్థాన్ దరఖాస్తు..!
ప్రాంతీయ, ప్రపంచ సంస్థల ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న పాకిస్థాన్ కూడా బ్రిక్స్లో సభ్యత్వం (Pakistan BRICS Membership) పొందాలనుకుంటోంది.
Date : 24-11-2023 - 7:38 IST -
#India
5 Trillion Dollar Economy: భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారనుంది: ప్రధాని మోదీ
భారత్ త్వరలో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ (5 Trillion Dollar Economy)గా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Date : 23-08-2023 - 8:31 IST -
#India
BRICS Summit: బ్రిక్స్ సదస్సు కోసం నేడు దక్షిణాఫ్రికాకు ప్రధాని మోదీ..!
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో మంగళవారం నుంచి బ్రిక్స్ సదస్సు (BRICS Summit) ప్రారంభం కానుంది. 15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నేడు జోహన్నెస్బర్గ్కు వెళ్లనున్నారు.
Date : 22-08-2023 - 6:27 IST