Brent Crude
-
#India
Oil purchases : అమెరికా బెదిరింపులను లెక్కచేయని భారత రిఫైనరీలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 25 శాతం అదనపు సుంకాలు కూడా విధించారు. అయినప్పటికీ భారత ప్రభుత్వం మరియు దేశీయ ఆయిల్ కంపెనీలు ఈ ఆంక్షలను పెద్దగా పట్టించుకోకుండా తమ వ్యాపార ఉద్దేశాలను కొనసాగిస్తున్నాయి. రష్యాతో మైత్రి సంబంధాల నేపథ్యంలో భారత్ చమురు కొనుగోళ్లను మరింతగా పెంచుతుంది.
Published Date - 01:34 PM, Tue - 2 September 25