Breaking News
-
#Speed News
X Down Again: ఎక్స్ సేవల్లో అంతరాయం.. కారణమిదే అంటున్న యూజర్లు!
వార్త రాసే సమయం వరకు ఎలన్ మస్క్ లేదా ఎక్స్ కార్ప్ నుండి డౌన్టైమ్ కారణం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఎక్స్ అకస్మాత్తుగా స్థంభించడానికి ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు.
Date : 24-05-2025 - 8:11 IST -
#Trending
Jyoti Malhotra: భారత్లో ఉంటూ పాకిస్తాన్కు గూఢచర్యం చేసిన మహిళా యూట్యూబర్!
పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిన ఆరోపణలతో హరియాణాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేశారు. ఈ కేసులో పంజాబ్లోని మలేర్కోట్లా, హరియాణా నుంచి మొత్తం ఆరుగురు పాకిస్తానీ గూఢచారులను అరెస్టు చేశారు.
Date : 17-05-2025 - 8:06 IST -
#Sports
Neeraj Chopra: భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సరికొత్త రికార్డు!
భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. దోహ డైమండ్ లీగ్లో ఈ కొత్త రికార్డును నీరజ్ చోప్రా క్రియేట్ చేశాడు 90.23 మీటర్ల కంటే ఎక్కువ దూరం జావెలిన్ను విసిరిన చోప్రా ఈ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.
Date : 16-05-2025 - 11:14 IST -
#Trending
India-Turkey: టర్కీకి భారత ప్రభుత్వం బిగ్ షాక్!
నిజానికి ఇది టర్కీకి చెందిన కంపెనీ. ఇది భారత్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలను అందిస్తుంది. ఈ కంపెనీ ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రధాన విమానాశ్రయాలలో బ్యాగేజీ హ్యాండ్లింగ్, రాంప్ సర్వీస్, కార్గో హ్యాండ్లింగ్ వంటి సేవలను అందిస్తోంది.
Date : 15-05-2025 - 8:50 IST -
#Speed News
Terrorist Attack: దేశంలో మరో ఉగ్రదాడి.. అసలు నిజం ఇదే!
దాడి సమాచారం అందిన వెంటనే సైన్యం, పోలీసు బలగాలు సంయుక్తంగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
Date : 10-05-2025 - 11:02 IST -
#Speed News
Pakistan PM Shehbaz: పాక్ ప్రధానికి షాక్ ఇచ్చిన భారత్!
పాకిస్తాన్లోని ఎఫ్ఎం రేడియో కేంద్రాలు గురువారం (మే 1, 2025) నాడు భారతీయ పాటల ప్రసారాన్ని నిలిపివేశాయి. ఫల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్, భారత్ మధ్య ఉద్రిక్తతల మధ్య ఈ చర్య తీసుకోబడింది.
Date : 02-05-2025 - 6:40 IST -
#Speed News
Amit Shah: “ఇది మోదీ ప్రభుత్వం”.. ఉగ్రవాదులకు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్!
కార్యక్రమం ప్రారంభంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారికి శ్రద్ధాంజలి అర్పించడానికి రెండు నిమిషాల మౌనం పాటించారు.
Date : 01-05-2025 - 8:06 IST -
#Speed News
Full Operational Freedom: పాక్తో యుద్ధానికి సిద్ధమైన భారత్.. ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ప్రధాని మోదీ!
ప్రధానమంత్రి కఠిన వ్యాఖ్యలు, జాతీయ భద్రతా విషయాలపై ఆయన ప్రభుత్వం గట్టి వైఖరి కారణంగా భారత్ నుండి జవాబు చర్యకు అంచనాలు పెరిగాయి. పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్పై అనేక చర్యలు తీసుకుంది. వీటిలో పొరుగు దేశంతో సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం కూడా ఉంది.
Date : 29-04-2025 - 10:51 IST -
#India
Pakistan: పాక్ బుద్ధి మారదు.. మరోసారి భారత సైన్యంపై కాల్పులు!
పాకిస్తాన్ సైన్యం జమ్మూ-కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద తుత్మారి గల్లి, రాంపూర్ సెక్టార్ల ముందు ఉన్న భారతీయ చౌకీలపై తాజాగా కాల్పులు జరిపింది. భారత సైన్యం కూడా ఈ కాల్పులకు ప్రతిస్పందనగా సమాధానం ఇచ్చింది.
Date : 27-04-2025 - 9:33 IST -
#Trending
Pakistan PM: ఉగ్రదాడి.. భారత్ను బెదిరించిన పాక్ ప్రధాని!
జమ్మూ కాశ్మీర్లో ఏప్రిల్ 22, 2025న జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ దాడి తర్వాత భారతదేశం 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఏర్పడిన సింధూ జల ఒప్పందంను సస్పెండ్ చేసింది.
Date : 26-04-2025 - 1:34 IST -
#Speed News
Pakistan Official X Account: పాక్కు మరో దెబ్బ.. భారత్లో పాకిస్థాన్ ‘ఎక్స్’ ఖాతా నిషేధం!
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో పాకిస్థాన్ గుండెల్లో గుబులు మొదలైంది.
Date : 24-04-2025 - 11:42 IST -
#Speed News
CCS Meeting: పాక్కు ఊహించని బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. పలు సంచలన నిర్ణయాలు!
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపిన వివరాల ప్రకారం.. సమావేశంలో CCS ఈ దాడిని తీవ్రమైన భాషలో ఖండించింది. సరిహద్దు సంబంధాలపై చర్చించింది.
Date : 23-04-2025 - 10:05 IST -
#Speed News
Pahalgam Terror Attack: ఉగ్రదాడి.. భద్రతా బలగాల అదుపులో 1500 మంది వ్యక్తులు!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన సంభాషణలో ట్రంప్ ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దారుణ దాడికి బాధ్యులైన వారిని న్యాయం ముందు తీసుకురావడానికి భారతదేశానికి పూర్తి మద్దతు అందిస్తామని వ్యక్తం చేశారు.
Date : 23-04-2025 - 8:04 IST -
#Speed News
PM Modi Lands In Delhi: సౌదీ అరేబియా నుంచి వచ్చిన ప్రధాని మోదీ.. వారితో హైలెవెల్ మీటింగ్!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా నుండి తిరిగి వచ్చిన వెంటనే పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి పరిస్థితిని సమీక్షించారు.
Date : 23-04-2025 - 8:52 IST -
#Andhra Pradesh
Breaking: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దుర్మరణం
రమాదేవి(Breaking) ప్రస్తుతం హెచ్ఎన్ఎస్ పీలేరు యూనిట్-2 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా ఉన్నారు.
Date : 07-04-2025 - 12:08 IST