Breaking News
-
#Andhra Pradesh
YCP vs TDP : జగన్ సిద్దం మీటింగ్ కి గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్..?
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ప్రతిసారీ ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల వ్యూహాలు పన్నడం చూస్తున్నాం. ఇప్పుడు, వైఎస్ జగన్ తన కొనసాగుతున్న ప్రచారంలో “VFX” వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించారని టీడీపీ ఎత్తి చూపుతోంది. జగన్ తన పోరాట యాత్రలో భాగంగా గత కొన్ని వారాలుగా “సిద్ధం” బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల వేదికల వద్ద గ్రీన్ కార్పెట్లు పరిచారు. టీడీపీ అధికారిక హ్యాండిల్ గ్రీన్ కార్పెట్లు […]
Date : 09-03-2024 - 8:20 IST -
#Andhra Pradesh
AP Politics : బీజేపీలో వైసీపీ స్లీపర్ సెల్స్..!
ఏపీ రాజకీయాలు టీడీపీ కూటమితో రచ్చలేపుతున్నాయి. టీడీపీ- జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనతోనే ఇటు జనసైనికులు, అటు తెలుగు దేశం పార్టీ నేతలు కొంత నిరాశ గురయ్యారు. అయితే.. ఇప్పుడు టీడీపీ కూటమిలోకి బీజేపీ వచ్చి చేరడంతో ఎవరి సీట్లకు గండం వాటిల్లుతుందోనని భయం భయంగా ఉన్నారు. అయితే.. అధికార వైసీపీ పార్టీ కేంద్రంలో ఉన్న బీజేపీతో చెట్టాపట్టాల్ వేసుకొని తిరిగినా.. రానున్న ఎన్నికల్లో ప్రత్యర్థి పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. అయితే.. ఈ నేపథ్యంలో […]
Date : 09-03-2024 - 7:52 IST -
#Andhra Pradesh
TDP-JSP-BJP : వైజాగ్, విజయవాడ బీజేపీలోకి వెళ్తే కష్టామే..!
ఏపీలో టీడీపీ -జనసేన- బీజేపీ కూటమి దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది. అయితే.. టీడీపీ కూటమిలో బీజేపీ సీట్ల కేటాయింపులపై వస్తున్న వార్తలు తెలుగు తముళ్లలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల పంపకం పూర్తయిందని మీడియాలో కథనాలు ప్రసరమవుతున్నాయి.. అయితే… ఆరు అసెంబ్లీ స్థానాలు, ఆరు పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని ఊహగానాలు వెలువడుతున్నాయి.. అంతేకాకుండా… బీజేపీకి దక్కే సీట్లపై మీడియాలో రకరకాల పేర్లు ప్రచారంలో ఉండగా, వైజాగ్, విజయవాడల్లో కొన్ని మీడియా […]
Date : 09-03-2024 - 7:38 IST -
#Andhra Pradesh
AP Politics : జనసేన నుంచి బీజేపీకి సీటు.. ఇది అన్యాయమే..!
ఏపీలో జనసేన పరిస్థితి మరింత ఆయోమయంగా తయారవుతోందా అంటే అవుననే అనాలి. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై గెలిచేందుకు టీడీపీ- జనసేన కూటమి బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లారు. గత రెండు రోజులుగా బీజేపీ హైకమాండ్తో పొత్తులపై చర్చలు జరుపుతున్నారు. ఇదే సమయంలో పొత్తులో సీట్ల పంపకాలు జరుగుతోంది. అయితే.. ఇప్పిటికే 24 […]
Date : 09-03-2024 - 7:04 IST -
#Andhra Pradesh
Chandrababu : చంద్రబాబు కొత్త తలనొప్పి తెచ్చుకుంటారా.?
ఏపీ రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉంది. అలాగే.. వైసీపీని ఎలాగైనా గద్దెదించాలనే లక్ష్యంతో టీడీపీ-జనసేన పార్టీలు దూకుడు మీదున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే టీడీపీ- జనసేన కూటమిలో బీజేపీ చేరడం కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు హస్తినకు వెళ్లారు. అయితే.. ఈ నేపథ్యంలో బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. అయితే.. టీడీపీ, జనసేన […]
Date : 09-03-2024 - 6:49 IST -
#Andhra Pradesh
AP Politics : రాజకీయాల్లో శాశ్వత శత్రువులుండరూ.. ఇదే నిదర్శనం..!
అనకాపల్లి జనసేన అభ్యర్థి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఇటీవల టీడీపీ మాజీ మంత్రి, సీనియర్ నేత దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్లడం రాజకీయ సంబంధాల డైనమిక్స్పై చర్చకు దారితీసింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనడానికి ఈ భేటీ నిదర్శనంగా భావిస్తున్నారు. టీడీపీ సభ్యుడిగా నాలుగు దశాబ్దాల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన దాడి వీరభద్రరావు కొణతాల రామకృష్ణకు రాజకీయ ప్రత్యర్థిగా నిలిచారు. వివిధ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తూ వివిధ ఎన్నికల్లో ఒకరిపై ఒకరు పోటీ చేశారు. […]
Date : 09-03-2024 - 5:30 IST -
#Andhra Pradesh
YS Vivekananda Reddy : ప్రత్యక్ష రాజకీయాల్లోకి వైఎస్ వివేకా ఫ్యామిలీ..!
ఈ సారి ఏపీలో ఎన్నికలు కొత్త కొత్త మలుపులు తీసుకుంటున్నాయి. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ వ్యూహ రచనలు చేస్తున్నారు. అధికార వైసీపీని గద్దెదించాలని కంకణం కట్టుకున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు.. దాని కోసం జనసేన, బీజేపీలతో పొత్తుకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా.. టీడీపీకి కలిసివచ్చే ఏ చిన్న విషయాన్ని కూడా టీడీపీ వదుకోవడానికి సిద్ధంగా లేదు. అయితే.. ఈనేపథ్యంలోనే.. వారం రోజుల క్రితం వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి […]
Date : 09-03-2024 - 5:03 IST -
#Andhra Pradesh
Aara Mastan Survey : టీడీపీ+బిజెపి.. లాభమా?.. నష్టమా..? ఆరా మస్తాన్ సర్వే ఏం చెబుతోంది..?
లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించేందుకు కరసత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీల పొత్తులు కూడా కొలిక్కివస్తున్నాయి. మొన్నటి వరకు టీడీపీతో పొత్తుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా బిజెపి నాన్చుతూ వచ్చింది. అయితే.. గత రెండు రోజులుగా బిజెపి హైకమాండ్తో టీడీపీ- జనసేన చీఫ్లు పొత్తులపై మంతనాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే బిజెపి- జనసేన- బిజెపి పార్టీల పొత్తుపై పూర్తి క్లారిటీ రానుంది. అయితే.. గతంలో […]
Date : 09-03-2024 - 4:56 IST -
#Andhra Pradesh
Peddireddy Ramachandra Reddy : పెద్దిరెడ్డికి గట్టి పోటీ వచ్చే అవకాశం..!
వైఎస్సార్సీపీ కంచుకోట పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి బరిలోకి దిగుతున్న ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జేఎస్పీతో టీడీపీ పొత్తు పెట్టుకుని మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రాజంపేట లోక్సభ నియోజకవర్గంలోని పుంగనూరు జనరల్ స్థానం. అసెంబ్లీ సెగ్మెంట్లో పుంగనూరు, సదుం, సోమల, చౌడేపల్లి, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలు 2 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నాయి. ఎస్సీలు కూడా మంచి బలంతో ఉన్నప్పటికీ రెడ్డి, […]
Date : 09-03-2024 - 12:42 IST -
#India
Fire Break : మధ్యప్రదేశ్ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం
మధ్య ప్రదేశ్ భోపాల్లోని రాష్ట్ర సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో ఉద్యోగులు బయటకు పరిగెత్తారు. పొగలు దట్టంగా వ్యాపించాయి. అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలానికి చేరుకుని, మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ మాట్లాడుతూ.. వల్లభభవన్ పాత భవనంలోని మూడో అంతస్తులో అగ్నిప్రమాదం జరిగినట్లు నాకు తెలిసిందని, కలెక్టర్ నుంచి అందిన సమాచారం మేరకు పర్యవేక్షించాలని సీఎస్కు చెప్పాను – సంఘటనపై సమగ్ర సమాచారాన్ని సేకరించాలని మరియు మంటలను అదుపులోకి తెచ్చామని నాకు […]
Date : 09-03-2024 - 12:39 IST -
#Andhra Pradesh
Peddireddy Ramachandra Reddy : తిరుపతి లోక్సభ ప్రాంతీయ సమన్వయకర్తగా పెద్దిరెడ్డి
ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల హడావిడి మొదలైంది. వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకొని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే అధికార వైఎస్సార్సీపీ పార్టీ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే వైసీపీ అధినేత, సీఎం జగన్ పార్టీలో కీలక మార్పలకు పూనుకున్నారు. కొందరు నాయకులను అసెంబ్లీలు దాటించి వేరే అసెంబీల్లో పోటీకి దింపుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. తిరుపతి లోక్ సభ ప్రాంతీయ సమన్వయకర్తగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వైసీపీ అధిష్ఠానం నియమించింది. ఇప్పటికే […]
Date : 09-03-2024 - 11:41 IST -
#Cinema
Nora Fatehi : మెట్రోలో డ్యాన్స్ చేసిన హీరోయిన్
బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ ముంబై మెట్రోలో చిందులు వేశారు. తాను నటించిన ‘మడ్గావ్ ఎక్స్ప్రెస్’ సినిమా ప్రమోషన్స్ కోసం ముంబై మెట్రోను వేదికగా చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా యూనిట్ మొత్తం మెట్రో రైలులో ప్రయాణించింది. కాగా ఈ ముద్దుగుమ్మను చూసేందుకు, ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ప్రయాణికులు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. We’re now on WhatsApp. Click to Join. కునాల్ కెమ్ము తన రాబోయే చిత్రం […]
Date : 09-03-2024 - 11:20 IST -
#India
Maha Shivaratri : ‘ఈశా’లో అట్టహాసంగా శివరాత్రి వేడుకలు
తమిళనాడులోని కోయంబత్తూర్లో ఉన్న ఈశా ఫౌండేషన్లో మహాశివరాత్రి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. దేశ నలుమూలల నుంచే కాకుండా.. విదేశాల పౌరులు సైతం వచ్చి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సద్గురు జగ్గి వాసుదేవ్ పాల్గొని భక్తులను ఉత్సాహపరిచారు. మహాశివుడి గొప్పతనాన్ని ఆయన వివరించారు. శుక్రవారం ఈశా యోగా కేంద్రంలో జరిగిన మహాశివరాత్రి వేడుకల్లో భారత ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్ మాట్లాడుతూ మహాశివరాత్రి వేడుకలకు యువత ఆకర్షితులవుతున్నారన్నారు. “ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు భాష, జాతీయత, మతం మరియు సంస్కృతికి అతీతంగా […]
Date : 09-03-2024 - 11:08 IST -
#Speed News
BRS: అప్పటి రోజులు మళ్లీ వచ్చాయి
బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రభుత్వాన్ని సందు దొరికినప్పుడల్లా ఇరకాటంలో పడేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్ ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అంతేకాకుండా.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవని బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. అయితే.. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 4 గ్యారెంటీలను అమలు చేస్తోంది. ఇటీవల గృహజ్యోతి పథకం కింద రూ.500లకే సిలిండర్ను అందజేసేందుకు అన్ని సిద్ధమయ్యాయి. అంతేకాకుండా.. […]
Date : 09-03-2024 - 10:37 IST -
#Andhra Pradesh
YS Jagan : గుడివాడ అమర్నాథ్కి జగన్ హ్యాండ్ ఇచ్చారా..?
వైఎస్ జగన్మోహన్రెడ్డి తన కేబినెట్ మంత్రి గుడివాడ అమర్నాథ్కు హ్యాండ్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. తాజా పరిణామాలను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో అమర్నాథ్ పోటీ చేసే అవకాశం కనిపించకపోవచ్చు. ప్రస్తుతం అమర్నాథ్ అనకాపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, ఈసారి అనకాపల్లి నుంచి వైసీపీ అభ్యర్థిగా మలసాల భరత్ని జగన్ ప్రకటించారు. అనకాపల్లిలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ భరత్, అమర్నాథ్ ఇద్దరూ తన సోదరులని, ఈసారి ఎన్నికల్లో భారత్ను ఆశీర్వదించాలని ప్రజలను అభ్యర్థించారు. జగన్ […]
Date : 08-03-2024 - 2:42 IST