BPL Cards
-
#Telangana
Uttam Kumar Reddy: గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రేపట్నుంచి సన్నబియ్యం పంపిణీ!
తెలంగాణ రాష్ట్రంలోని బీపీఎల్ కుటుంబాలకు ఉన్నత నాణ్యత గల సన్న బియ్యంను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
Published Date - 12:57 PM, Sat - 29 March 25 -
#Telangana
Gutha Sukender Reddy : సామాజిక, ఆర్థిక సర్వేపై గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Gutha Sukender Reddy : తెలంగాణలో చేపట్టిన సామాజిక, ఆర్థిక సర్వే చారిత్రాత్మకమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. 97% ప్రజలు సర్వేలో పాల్గొన్నారని, ఓటర్ల జాబితాతో దీన్ని పోల్చడం తగదని పేర్కొన్నారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా రైతు భరోసా నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కులాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ప్రజా ప్రతినిధులు మాట్లాడరాదని హెచ్చరించారు.
Published Date - 12:25 PM, Tue - 11 February 25