Bogus Employees
-
#Telangana
తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు..సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Revanth Reddy రాష్ట్రంలో సుమారు 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నారని, వారంతా కనీసం ఆధార్ కార్డు కూడా లేకుండా ఏళ్లుగా జీతాలు తీసుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన విషయం వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న 1.70 లక్షల మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఈ నకిలీ ఉద్యోగులను గుర్తించినట్లు తెలిపారు. ఇలాంటి బోగస్ ఉద్యోగులను సృష్టించి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఔట్సోర్సింగ్ ఏజెన్సీలపై సమగ్ర ఆడిట్ చేయించి, క్రిమినల్ కేసులు […]
Date : 04-03-2026 - 11:03 IST -
#India
Madhya Pradesh : మధ్యప్రదేశ్లో 230 కోట్ల కుంభకోణం.. 50వేల బోగస్ ఉద్యోగులతో ప్రభుత్వ యంత్రాంగం సంచలనం!
ఈ కుట్ర ద్వారా దాదాపు రూ.230 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి అక్రమంగా వలసిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఈ మోసం వెలుగులోకి రావడానికి కారణం వేలాది మంది అసలైన ప్రభుత్వ ఉద్యోగులకు గత ఆరు నెలలుగా జీతాలు అందకపోవడమే.
Date : 06-06-2025 - 12:16 IST