Boat Capsises
-
#India
Mumbai: ముంబై వెర్సోవా బీచ్ నిమజ్జనంలో అపశ్రుతి
Mumbai: ముంబయిలోని వెర్సోవా బీచ్లో అంధేరీ చా రాజా నిమజ్జనం సందర్భంగా భక్తులు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడటంతో దాదాపు రెండు డజన్ల మంది సముద్రంలో పడిపోయారు. సత్వర సహాయక చర్యలతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
Published Date - 06:35 PM, Sun - 22 September 24