Bikaner
-
#India
Rajasthan : నేడు రాజస్థాన్లో రూ.26 వేల కోట్ల ప్రాజెక్ట్లకు ప్రధాని శంకుస్థాపన
బీకనెర్ సమీపంలోని పలానా వద్ద ఈ కార్యక్రమం ఉదయం ప్రారంభం కానుంది. ఈ సందర్బంగా ప్రధాని మోడీ ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’ కింద దేశవ్యాప్తంగా పలు రీడెవలప్ చేసిన రైల్వే స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించనున్నారు.
Published Date - 11:11 AM, Thu - 22 May 25 -
#Speed News
Yashtika Acharya: 270 కేజీల రాడ్ మెడపై పడి.. యశ్తికా ఆచార్య మృతి.. ఎవరామె ?
అయితేే అప్పటికే యశ్తికా(Yashtika Acharya) చనిపోయిందని డాక్టర్లు చెప్పారు.
Published Date - 07:36 PM, Wed - 19 February 25 -
#India
Soldiers : మందుగుండు సామగ్రి పేలి ఇద్దరు సైనికులు మృతి
ఈ ఘటనలో అశుతోష్ మిశ్రా, జితేంద్ర అనే ఇద్దరు జవాన్లు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Published Date - 05:56 PM, Wed - 18 December 24 -
#Viral
Viral Video: రాజస్థాన్ ఎడారుల్లో ఇసుక వేడితో పాపడ్ కాల్చిన BSF సైనికులు
రాజస్థాన్లో ఎండ వేడిమి కొనసాగుతోంది. ఎండ తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎండ వేడిమి, కరెంటు కోతలతో ప్రజలకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఇక సరిహద్దు భద్రతా దళాల పరిస్థితి వర్ణనాతీతం
Published Date - 03:37 PM, Wed - 22 May 24 -
#Speed News
Peacocks Dead: రాజస్థాన్లో 50 నెమళ్లు మృతి
రాజస్థాన్లోని బికనీర్ జిల్లా మంకాసర్ గ్రామంలో దాదాపు 50 నెమళ్లు చనిపోయాయి. ఒక్కసారిగా ఇంత పెద్ద సంఖ్యలో జాతీయ పక్షి నెమళ్లు చనిపోవడంతో అటవీశాఖలో కలకలం రేగింది.
Published Date - 09:48 PM, Sat - 20 January 24 -
#Speed News
Locusts: బికనీర్లో పెరిగిన మిడతల సంచారం.. ఆందోళనలో రైతన్నలు..!
ఈ సంవత్సరం బిపార్జోయ్ తుఫాను, రుతుపవనాల సమయంలో పశ్చిమ రాజస్థాన్లోని థార్లో కుండపోత వర్షాలు కురిశాయి. దీని తరువాత ఇసుక ప్రాంతంలో మిడతల (Locusts) సంచారం పెరిగింది.
Published Date - 10:53 AM, Sat - 12 August 23 -
#Speed News
Earthquake: రాజస్థాన్లో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదు
రాజస్థాన్లోని బికనీర్ జిల్లాలో మంగళవారం రాత్రి 11:36 గంటలకు భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది.
Published Date - 07:19 AM, Wed - 7 June 23 -
#India
Earthquake: రాజస్థాన్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.2 తీవ్రత నమోదు
గత కొన్ని రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి. రాజస్థాన్లోని బికనీర్లో ఆదివారం ఉదయం భూకంపం (Earthquake) సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం.. ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి.
Published Date - 09:02 AM, Sun - 26 March 23