Bhoopal Reddy
-
#Telangana
Telangana: 8 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జాయింట్ కలెక్టర్
ధరణి పోర్టల్లోని నిషేధిత జాబితా నుంచి 14 గుంతల భూమిని తొలగించేందుకు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్ ఫిర్యాదుదారుడి నుంచి రూ.8,00,000 లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఎసిబి అధికారులు తెలిపారు.
Published Date - 03:54 PM, Tue - 13 August 24