Bereaved Families
-
#Speed News
Nepal Floods : నేపాల్ వరదలు.. 209కి చేరిన మృతుల సంఖ్య.. ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
Nepal Floods : నేపాల్లో కురిసిన వర్షాలు దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఈ వర్షాల కారణంగా భారీ వరదలు చోటు చేసుకొని మొత్తం 209 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం దీనికి స్పందిస్తూ బాధితుల కుటుంబాలకు 2 లక్షల నేపాలి రూపాయల (దాదాపు $1,497) పరిహారం అందజేయాలని నిర్ణయించింది.
Date : 01-10-2024 - 9:33 IST -
#India
KCR FIRE : బీహార్ వేదికగా కేంద్రంపై విరుచుకుపడిన సీఎం కేసీఆర్..!!
బీహార్ లో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..కేంద్రంపై విరుచుకుపడ్డారు. కేంద్రం నిర్లక్ష్యం వల్లే కోవిడ్ సమయంలో కూలీలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మండిపడ్డారు.
Date : 31-08-2022 - 5:31 IST