Bear
-
#Speed News
Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి హల్ చల్.. ఇంట్లోకి చొరబడి ఏం చేసిందటే!
Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో అటవీ జంతువుల సంచారం ఎక్కువగా ఉంది. అందుకే రాత్రి వేళలో జనాలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండగా, శ్రీకాకుళంలో ఎలుగుబంట్ల తాకిడి ఎక్కువగా ఉంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రజలపై దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. వీటి భయం కారణంగా జనాలు గుంపుగుంపులుగా తిరుగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో ఎలుగుబంటి దాడిలో ఇద్దరు చనిపోగా.. తాజాగా మరోసారి హల్ చల్ చేస్తుంది ఎలుగుబంటి. […]
Date : 02-04-2024 - 11:27 IST -
#Speed News
Bear Attack: రాజన్న-సిరిసిల్లలో ఎలుగుబంటి బీభత్సం
యల్లారెడ్డిపేట మండలం గుంటపలిచెరువు తండాలో ఎలుగుబంటి దాడి చేయడంతో గొర్రెల కాపరి గాయపడ్డాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గొర్రెల కాపరి గుగులోత్ రవి తన గొర్రెల మందతో కలిసి సమీపంలోని
Date : 29-10-2023 - 5:25 IST -
#Viral
Bear Follows Tiger: చిరుత పులిని ఫాలో అయిన ఎలుగుబంటి.. ఒకసారిగా వెనక్కి తిరగడంతో?
అడవిలో ఉండే భయంకరమైన జంతువులలో చిరుత పులి అలాగే ఎలుగుబంటి కూడా ఒకటి. సాధారణంగా ఎలుగుబంట్లు, అలాగే చిరుత పులులు రెండు
Date : 06-09-2023 - 4:21 IST -
#Andhra Pradesh
Srisailam: శ్రీశైలంలో చిక్కిన ఎలుగుబంటి, ఊపిరిపీల్చుకున్న భక్తులు!
అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు గుర్తించి ఆయా చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు.
Date : 18-08-2023 - 11:57 IST -
#Andhra Pradesh
Srisailam Sikharam: శ్రీశైలంలో ఎలుగుబంటిల కలకలం, భయాందోళనలో భక్తులు
పవిత్ర క్షేత్రమైన శ్రీశైలంలోనూ అటవీ జంతువులు సంచరిస్తుండటంతో భక్తుల్లో అలజడి నెలకొంది.
Date : 15-08-2023 - 12:36 IST -
#Speed News
Viral: ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయిన కాకి.. కాపాడిన ఎలుగుబంటి.. వీడియో వైరల్!
మనుషులకు కాదు.. జంతువులు కూడా జాలి, దయ, కరుణ ఉంటాయని కొన్ని వీడియోలను చూసినప్పుడు అర్ధమవుతుంది. ఆపదలో ఉన్నవారిని కాపాడుతూ జంతువులు సహాయం చేస్తూ ఉంటాయి.
Date : 24-05-2023 - 9:38 IST -
#South
Bear Falls Into Well: బావిలో పడిన ఎలుగుబంటి.. రెస్క్యూ చేసి కాపాడిన అధికారులు
వెల్లనాడ్ వద్ద ఓ బావి (Well)లో పడిన ఎలుగుబంటి (Bear)ని రక్షించేందుకు కేరళ అటవీ శాఖ అధికారులు ప్రయత్నించి సఫలం అయ్యారు.
Date : 20-04-2023 - 1:45 IST -
#Speed News
Bear: దారుణం: దంపతుల్ని చంపి ఐదు గంటల పాటు శవాల్ని పీక్కుతిన్న ఎలుగుబంటి!
తాజాగా మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాలో ఆదివారం ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది.
Date : 07-06-2022 - 9:27 IST