Battula Satyanarayana
-
#Cinema
Bholaa Shankar : ‘భోళా శంకర్’కు రిలీజ్కి ముందు షాక్.. 30 కోట్లు మోసం చేసారంటూ నిర్మాతపై డిస్ట్రిబ్యూటర్ కేసు..
గాయత్రి ఫిలిమ్స్ అధినేత బత్తుల సత్యనారాయణ నేడు భోళా శంకర్ నిర్మాతలు AK ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు 30 కోట్లు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని చెప్తూ ఓ వీడియోని రిలీజ్ చేసి అలాగే కోర్టులో కేసు వేశాం అంటూ ఓ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు.
Date : 09-08-2023 - 9:47 IST