Bandi Sanjay Wrotes Letter To CM Revanth
-
#Telangana
Bandi Sanjay: ఫీజు రీయింబర్సుమెంట్ చెల్లింపులెప్పుడు? సీఎం రేవంత్కు కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ!
తెలంగాణలో విద్యా రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని ఆయన ఆరోపించారు.
Published Date - 04:34 PM, Thu - 15 May 25